భారత క్రికెట్ జట్టు కోచింగ్ సిబ్బందిని బీసీసీఐ కుదించనుందా? జూన్ నుంచి ఇంగ్లండ్తో మొదలుకాబోయే ఐదు టెస్టుల సిరీస్ నుంచి హెడ్కోచ్ గౌతం గంభీర్ స్టాఫ్లో పలువురు కోచ్లకు ఉద్వాసన పలుకనుందా? అంటే అ�
BCCI : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ముగియగానే ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది టీమిండియా. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు(BCCI) కీలక నిర్ణయం తీసుకోనుంది. టీమిండియా సహాయక సిబ్బందిని
Team India : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది. ఈ టోర్నీ ముగియగానే భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరనున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా 'ఏ' టీమ్ను ఇంగ్లండ్ పంపేందుకు బీసీస�
ఈ ఏడాది జూన్ నుంచి ఇంగ్లండ్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతం గంభీర్.. ప్రధాన జట్టు కంటే ముందే ఆ దేశానికి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నాడు. ప్రధాన ఆటగాళ్లంతా ఐపీఎ�
Gautam Gambhir : ఇంగ్లండ్ వెళ్లనున్న ఇండియా ఏ జట్టుకు.. కోచింగ్ బాధ్యతలను గౌతం గంభీర్ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ పాత్ర పోషించేందుకు గంభీర్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రిజర్వ్ ఆటగాళ్లను తయారు చేసే
Gautam Gambhir | రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 12 సంవత్సరాల తర్వాత ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను గెలిచింది. ఎనిమిది నెలల్లోనే వరుసగా రెండో ఐసీసీ టైటిల్ను సాధించింది. గతేడాది జూ�
BCCI New Rules | టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. స్వదేశంలో న్యూజిలాండ్ సిరీస్, ఆస్ట్రేలియా పర్యటనలో ఓటమి తర్వాత బీసీసీఐ పది పాయింట్లతో కొత్త రూల్స్ను తీసుకువచ్చిన విషయం తెలిసింద
చాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ఇండియా చేస్తున్న ప్రయోగాలతో తుది కూర్పులో గందరగోళం నెలకొంది. రెండో వన్డేతో సారథి రోహిత్ ఫామ్ అందుకోగా ప్�
Gambhir-Hardik | కోల్కతా (Kolkata) వేదికగా ఇంగ్లాండ్ (England)తో టీమిండియా ఈ నెల 22న తొలి టీ20 మ్యాచ్లో తలపడనున్నది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు ఈడెన్ గార్డెన్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. మరోవైపు భారత జట్టు హెడ్కో�
Gautam Gambhir | భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై ఇటీవల మాజీలతో పాటు అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. న్యూజిలాండ్తో స్వదేశంలో టెస్ట్ సిరీస్ పాలైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో టీమిండియా ఘోరంగా ఓడిపోయి�
BCCI | ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్లో భారత్ 1-3 తేడాతో ఓటమిపాలైంది. హెడ్కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్తో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులతో శనివా�
టీమ్ఇండియా చీఫ్ కోచ్ గంభీర్ లక్ష్యంగా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత ఓటమికి ప్రధాన కారణం గంభీర్ అని పేర్కొన్నాడు.