Gautam Gambhir : టీమిండియా క్రికెట్ కోచ్ గౌతం గంభీర్.. ఇంగ్లండ్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. గంభీర్ తల్లికి హార్ట్ అటాక్ వచ్చింది. ఆమె ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది.
Team India : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ (2025-27) తొలి సిరీస్ కోసం భారత జట్టు (Team India) ఇంగ్లండ్ చేరుకుంది. సుదీర్ఘ ప్రయాణం అనంతరం శనివారం భారత ఆటగాళ్లు ఇంగ్లండ్లో అడుగుపెట్టారు.
టీమ్ఇండియా స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని చీఫ్ కోచ్ గౌతం గంభీర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం బయల్దేరి వెళ్లనున్న నేపథ్యంలో గురువారం �
టీమ్ఇండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా జట్టును నడిపించడం తమకు పెద్ద సవాలేనని భారత క్రికెట్ జట్టు హెడ్కోచ్ గంభీర్ అన్నాడు. వారం రోజుల వ్యవధిలో రోకో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటి�
సీమాంతర ఉగ్రవాదం అంతమయ్యే వరకు దాయాది పాకిస్థాన్తో భారత్ క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని చీఫ్ కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. ఆసియాకప్, ఐసీసీ టోర్నీల్లోనూ పాక్తో మ్యాచ్లు ఆడవద్దని సూచించాడు.
Gautam Gambhir : పహల్గాం ఉగ్రదాడి అనంతరం దాయాదితో క్రికెట్ మ్యాచ్లకు ఫుల్స్టాప్ పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్టు కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
హెడ్కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతం గంభీర్ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఐఎస్ఐఎస్ కశ్మీర్ అనే అనుమానాస్పద ఐడీ నుంచి ‘ఐ కిల్ యూ’ అని రెండు ఈ-మెయిల్స్ వచ్చినట్టు గంభీర్.. ఢిల్లీ పోలీసులకు ఫిర్యా�
టీమ్ఇండియా ప్రధాన కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్కు (Gautam Gambhir) బెదిరింపులు వచ్చాయి. తనను చంపుతామంటూ ఐసిస్ కశ్మీర్ నుంచి రెండు మెయిల్స్ వచ్చాయని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతోపాటు కుటుంబ స�