భారతదేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎల్లకాలం పరిపాలించలేవని, వచ్చే 2024 సంవత్సరంలో జరిగే సాధారణ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు. ఇందుకు ప్రజాస్వ�
Minister KTR | ప్రధాని మోదీ పాలనలో ధరలు ఆకాశాన్నంటి.. ఆదాయాలు పాతాళంలో కూరుకుపోతున్నాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆయిల్ కంపెనీలకు కాసుల పంటలు పండిస్తూ.. సామాన్య ప్రజల గుండెల్లో గ్యాస్ మంటలు రేపుతున్నారని �
ఒక వ్యక్తి రాజకీయ ప్రయోజనాలకు కాంట్రాక్టు ఇవ్వడం కాకుండా జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రధాని మోదీని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కోరారు. ఒక వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడద�
భవిష్యత్తు సవాళ్లను సాంకేతికతతతో ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. జియో స్పేషియల్ టెక్నాలజీ అంతులేని అవకాశాలను కల్పిస్తున్నదని పేర్కొన్నారు. హైదరాబాద్లోని హ�
‘75 ఏండ్ల భారత్ ఆర్థికవ్యవస్థ ఇంకా అచేతనావస్థలో ఉన్నది. వ్యవసా యం, పారిశ్రామికంలో చాలా వెనుకబడి ఉన్నాం. ఉపాధి కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు బాట పడుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు అప్�
ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 కార్యక్రమం వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సర్వీసులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ వచ్చే ఏడాది డిసెంబర్ నా�
వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తూనే ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే ప్రధాని మోదీకి సొంత పార్టీ నేతే ఝలక్ ఇచ్చారు. తాను కూడా రాజకీయ కుటుంబం నుంచే వచ్చానని,
ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమం వేదికగా అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సేవలను ప్రారంభించనున్నారు. టెలికాం శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్ర�
‘బీజేపీ-హిందూ-మోదీ’ పట్ల వ్యతిరేకతతో కాదు, చుట్టుముడుతున్న పెను ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడుకోవాలన్న తపనతో చేస్తున్న సూచనగా దయచేసి దీన్ని చదవండి, చదివించండి, వినిపించండి!