‘ఆ గుజరాత్, మాయ్ బన్వాయూ చే’ (ఈ గుజరాత్ను నేనే తయారుచేశాను) అంటూ ఈ నెల 6న జరిగిన ఓ బహిరంగ సభలో ఆర్భాటంగా ప్రకటించుకొన్నారు ప్రధాని మోదీ. అయితే, 27 ఏండ్ల బీజేపీపాలనలో మిగతా రాష్ర్టాలతో పోలిస్తే, గుజరాత్ సామాజికంగా ఎంతో వెనుకబడిపోయింది. ఈ మేరకు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, నీతిఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, గ్లోబల్ డాటా ల్యాబ్ నివేదికలు వెల్లడించాయి.
– హైదరాబాద్