Man Set Ablaze | కూర్చునే స్థలం విషయంలో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తికి నిప్పంటించారు. తీవ్రంగా కాలిన గాయాలైన అతడు మరణించాడు. ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Man, Daughter Crushed | బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ స్థలంలో నిర్మిస్తున్న వంతెన పిల్లర్ పైనుంచి భారీ మెటల్ ప్లేట్ ఊడి పడింది. అక్కడ ఉన్న ఒక వ్యక్తి, అతడి కుమార్తె దాని కింద నలిగి నుజ్జై మరణించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర�
Student Suicide In Classroom | ప్రైవేట్ కాలేజీ క్లాస్రూమ్లో ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. క్యాంపస్లోని హాస్టల్లో నివసించే ఆమె కనిపించకపోవడంతో అంతా వెతికారు. చివరకు ఖాళీ తరగతి గదిలోని సీలింగ్ ఫ్యాన్కు వి�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ గెలుపు బాట పట్టింది. గురువారం యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 45 పరుగుల తేడాతో యూపీపై ఘన విజయం సాధించింది.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం, దశాబ్దాలుగా బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో రుజువు చేసే ఘటన ఇది. రూ. 21 కోట్ల ఖర్చుతో నిర్మించిన వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవం జరుపుకోవడానికి ముందే కుప్పకూ�
Woman Dies By Suicide | మొబైల్ ఫోన్ కొనేందుకు భర్త నిరాకరించాడు. దీంతో భార్య ఆగ్రహం చెందింది. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Girl Gang Raped | ఒక బాలికపై 8 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక, ఆమె కుటుంబానికి తెలిసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Biker's Attempt To Overtake Bus | బస్సును ఓవర్ టేక్ చేసేందుకు బైకర్ ప్రయత్నించాడు. అదుపుతప్పిన బైక్ రోడ్డుపై జారిపడింది. బైక్ నడిపిన వ్యక్తి పైనుంచి బస్సు దూసుకెళ్లింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీ�
Earthquakes | గుజరాత్ (Gujarat) రాజ్కోట్ (Rajkot)ను వరుస భూకంపాలు (Earthquakes) వణికించాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే పదికిపైగా సార్లు భూమి కంపించింది.
ప్రధాని మోదీ స్వరాష్ట్రం, బీజేపీ పాలిత గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. ఆనంద్ జిల్లాలోని అంబవ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి గురించి ఫిర్యాదు చేసిన అంకాలవ్ గ్రామానికి చెందిన రైతును క
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత నీళ్లు తాగి పది మందికి పైగా మరణించిన కొన్ని రోజులకే బీజేపీ పాలిత గుజరాత్ రాజధాని గాంధీనగర్లో తాగునీళ్లు కలుషితం అయ్యాయి. వంద మందికి పైగా అనారోగ్యం బారిన పడటంతో సివి�
కలుషిత నీటి కారణంగా టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయి. అక్కడి సివిల్ హాస్పిటల్ లో వంద మందికి పైగా పిల్లలు, పలువురు పెద్దలు చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరు తీవ్రమైన అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నార�
Earthquake | గుజరాత్లోని కచ్ జిల్లాలో శుక్రవారం స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 4.30 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించిం�
సూరత్లోని జహంగీర్పుర, టైమ్స్ గెలాక్సీలో నివసిస్తున్న నితిన్ భాయ్ అదియా (57) మృత్యుంజయుడిగా నిలిచారు. ఆయన గురువారం ఉదయం 8 గంటలకు పదో అంతస్తులోని ఫ్లాట్లో కిటికీ పక్కన గాఢ నిద్రలో ఉండగా పక్కకు ఒరిగిపో�
Girl Kills Father With Lover | ఒక బాలికకు ఒక వ్యక్తితో సంబంధం ఏర్పడింది. ఆమె కుటుంబ సభ్యులు దీనిని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో తండ్రి అడ్డు తొలగించుకునేందుకు ఆ బాలిక ప్లాన్ వేసింది. ఆహారంలో నిద్ర మాత్రలు కలిపింది. గాఢ నిద్�