మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత నీళ్లు తాగి పది మందికి పైగా మరణించిన కొన్ని రోజులకే బీజేపీ పాలిత గుజరాత్ రాజధాని గాంధీనగర్లో తాగునీళ్లు కలుషితం అయ్యాయి. వంద మందికి పైగా అనారోగ్యం బారిన పడటంతో సివి�
కలుషిత నీటి కారణంగా టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయి. అక్కడి సివిల్ హాస్పిటల్ లో వంద మందికి పైగా పిల్లలు, పలువురు పెద్దలు చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరు తీవ్రమైన అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నార�
Earthquake | గుజరాత్లోని కచ్ జిల్లాలో శుక్రవారం స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 4.30 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించిం�
సూరత్లోని జహంగీర్పుర, టైమ్స్ గెలాక్సీలో నివసిస్తున్న నితిన్ భాయ్ అదియా (57) మృత్యుంజయుడిగా నిలిచారు. ఆయన గురువారం ఉదయం 8 గంటలకు పదో అంతస్తులోని ఫ్లాట్లో కిటికీ పక్కన గాఢ నిద్రలో ఉండగా పక్కకు ఒరిగిపో�
Girl Kills Father With Lover | ఒక బాలికకు ఒక వ్యక్తితో సంబంధం ఏర్పడింది. ఆమె కుటుంబ సభ్యులు దీనిని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో తండ్రి అడ్డు తొలగించుకునేందుకు ఆ బాలిక ప్లాన్ వేసింది. ఆహారంలో నిద్ర మాత్రలు కలిపింది. గాఢ నిద్�
Boy Mauled To Death By Leopard | తల్లి వెనుక నడుస్తున్న బాలుడిపై చిరుత దాడి చేసింది. నోటకరుచుకుని పొదల్లోకి ఎత్తుకెళ్లి చంపింది. ఈ సంఘటనతో గ్రామస్తులు భయాందోళన చెందారు. ఆ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస�
ట్యాంక్బండ్లోని 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ రూపకర్త, ప్రఖ్యాత భారత శిల్పి రామ్ వాంజీ సుతార్ (Ram Sutar) కన్నుమూశారు. నోయిడాలోని కుమారుడి నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు.
PM Modi | భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇథియోపియా పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ఆ దేశ పార్లమెంట్ Ethiopian Parliament)లో ప్రసంగించారు.
Bomb Threats | గుజరాత్ (Gujarat)లో బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం రేపాయి. అహ్మదాబాద్ (Ahmedabad)లోని పలు పాఠశాలలకు బుధవారం ఉదయం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ కింద అడవుల పెంపకం కోసం రిజర్వ్ చేసిన అటవీ భూములను సైతం అదానీ గ్రూపు తమకు కావాలని డిమాండ్ చేయడంతో ఆ భూములకు విముక్తి చేయాలని బీజేపీ పాలిత గుజరాత్ ప్రభుత్వం.. కేంద్రంలోని �
Fire accident | ప్లాస్టిక్ ముడి పదార్థాల (Plastic Raw Meterial) తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి విస్తరించాయి.
Coast Guard Seizes Pak Boat | పాకిస్థాన్కు చెందిన బోటు భారత జలాల్లోకి ప్రవేశించింది. దీంతో కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగింది. షిప్ ద్వారా అడ్డుకున్నది. పాక్ బోటును స్వాధీనం చేసుకున్నది. అందులో ఉన్న 11 మందిని అదుపులోకి తీ�
ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో మరో నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. రాజ్కోట్ జిల్లాలోని ఆట్కోట్లో ఓ ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించి విఫలమైన ఓ కామాంధుడు ఆ బాలిక మర్మావయంలోకి ఇనుప కడ్డీన�
తెలంగాణ- నిజాం రాజ్యం భారతదేశంలో విలీనమయ్యాక జరిగిన సంఘటనలను ఈ కింది విధంగా విభజించవచ్చు. 1956 దాకా మూడు రకాల పాలనను చూశారు ప్రజలు. 1948లో భారతదేశంలో విలీనమయ్యాక సైనిక చర్య జరిపిన జనరల్ చౌధురీ కొన్నాళ్లు, తర్�