ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) స్థానిక ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్నది. 20 రాష్ర్టాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న స్థానిక యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సిద్ధమైంది.
Man Slaps Nurse | ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి విధుల్లో ఉన్న ఒక నర్సుపై వ్యక్తి దాడి చేశాడు. ఆమె చెంపపై కొట్టాడు. భయాందోళన చెందిన నర్సు ఆ రూమ్ నుంచి బయటకు పారిపోయింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడ�
boy neck struck in bus door, dies | లగ్జరీ బస్సుకు చెందిన హైడ్రాలిక్ డోర్లో బాలుడి తల ఇరుక్కున్నది. ఈ నేపథ్యంలో ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో కొంత రికార్డ్ మ�
spurious liquor | మిథనాల్ కలిపిన కల్తీ మద్యం తాగి ఏడుగురు వ్యక్తులు మరణించారు. మరో 30 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో 12 మంది కల్తీ మద్యం వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 21 మందిపై కేసు నమోదు చేసి
Water Tank Missing | ప్రభుత్వ ఆసుపత్రిలో వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తైనట్లు రూ.50.43 లక్షల బిల్లు జారీ అయ్యింది. ఆరోగ్య మంత్రి ఆ ఆసుపత్రిని సందర్శించారు. ఆ వాటర్ ట్యాంక్ ఎక్కడా కనిపించకపోవడంతో ఆయన షాక్ అయ్యారు. ఈ బిల
Online Stalkers Arrest | కొందరు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నకిలీ ప్రొఫైల్స్, అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలు, సందేశాలతో వారిని వేధిస్తున్నారు. బాధిత మహిళల ఫిర్యాదులపై పోలీసులు స్ప�
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, మణిపూర్, గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అత్యంత కీలకపాత్ర పోషించగల ఒక ప్రత్యేక ఓటర్ల సమూహంపై తమ
వివిధ ప్రభుత్వ శాఖల, దర్యాప్తు సంస్థల నుంచి పంపినట్టుగా అనుమానాస్పద ఫైళ్లను పంపి మన వాట్సాప్ ఖాతాలను తమ అదుపులోకి తీసుకుంటున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హోం శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ స�
Chandipura virus | గుజరాత్లో చండీపుర వైరస్ కలకలం రేపుతున్నది. ఈ వైరస్ సోకి ఇప్పటి వరకు 22 మంది పిల్లలు మరణించారు. మరో ఏడుగురు పిల్లలు పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Assembly Bypolls: అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గుజరాత్లోని మంజల్పుర్ నియోజకవర్గాన్ని బీజేపీ కైవసం చేసుకున్నది. వడోదర జిల్లాలో ఉన్న ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సతీశ్ పటేల్ 30 వేల ఓట్ల తేడాతో వి�
గుజరాత్లో దారుణం జరిగింది. భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన మహిళ ఉదంతం సంచలనంగా మారింది. జామ్నగర్కు చెందిన జిగ్నేశ్ మవాడియాను భార్య పృథ్వీ తన ప్రియుడు నిలేశ్తో కలిసి మద్యంలో విషమిచ్చి చంపేసింది.
బీజేపీ పాలిత గుజరాత్లోని ఆయుర్వేద యూనివర్సిటీలో ఒక పరీక్ష పేపరు లీకైనట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సుకు చెందిన శల్య తంత్ర-1 (శస్త్రచికిత్స పద్ధతుల�
Gujarat : గుజరాత్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ గుజరాత్లోని అనేక ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా నీట మునిగాయి. దీంతో దాదాపు 1200 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించ�
Cars Submerged | భారీ వర్షాలకు పార్కింగ్ ఏరియా జలమయమైంది. ఈ నేపథ్యంలో అక్కడ పార్క్ చేసిన సుమారు 50కుపైగా కార్లు సగం వరకు నీట మునిగాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.