Girl falls into Borewell | బోరు బావుల్లో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. అయినా ఈ విషయంలో జనాల్లో ఇంకా చైతన్యం రావడంలేదు.
Gujarat | బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అగ్రవర్ణాల దాష్టీకానికి అమాయక దళితులు బలవుతూనే ఉన్నారు. మంచి దుస్తులు ధరించినా, అందంగా తయారైనా, ఆర్థికంగా ఎదుగుతున్నా అగ్రవర్ణాల వారు కళ్లుకుట్టుకుంటున్నారు. తెగబడి దాడుల
Dalit Man Thrashed | ఒక దళిత వ్యక్తి (Dalit Man Thrashed) మంచి దుస్తులు ధరించడంతోపాటు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఇది చూసి సహించలేని అగ్రవర్ణాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు అతడిపై దాడి చేశారు. బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్ర�
Tealgnana | ‘ఏది సత్యం, ఏది అసత్యం? ఓ మహాత్మా.. ఓ మహర్షీ..’ అంటూ అంతులేని మీమాంసలో చిక్కుకొన్న శ్రీశ్రీ ఎంతో మథనపడుతూ అన్నారు. ఏది అబద్ధమో, ఏది నిజమో నిర్ధారించడం కొన్నిసార్లు కష్టం కావొచ్చు. కానీ, అసాధ్యమైన పనైతే కా
Gujarat | భార్యాభర్తల మధ్య గొడవ కూతుర్ని బలితీసుకుంది. చిన్నపాటి గొడవకే కోపంతో ఊగిపోయిన ఓ తండ్రి.. కన్నకూతుర్ని ఉసురు తీసుకున్నాడు. తల్లిపై దాడి చేస్తుంటే ఆపడానికి మధ్యలో వస్తావా? అని దారుణంగా హత్య చేశాడు. పార�
గుజరాత్లోని అహ్మదాబాద్లో నాణ్యత లేని ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన కేసులో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన నలుగురు డైరెక్టర్లను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను సెషన్�
Speaker Pocharam | ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో మంచినీటి వసతి లేక ప్రజలు అల్లాడుతున్నారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Speaker Pocharam) ఆరోపించారు.
తమిళనాడులో అమూల్ పాల సేకరణపై అభ్యంతరం తెలుపుతూ ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తమిళనాడు రాష్ట్ర సొంత బ్రాండ్ అయిన ఆవిన్ సహకార సంఘం పరిధిలో అమూల్ పాలను సేకరి
Gujarat | కలుషితమైన నీళ్లు తాగడంతో 25 ఒంటెలు మృతిచెందాయి. ఈ ఘటన గుజరాత్లోని భారూచ్ జిల్లాలో చోటుచేసుకున్నది. పరిశ్రమల నుంచి వచ్చే రసాయనాలు కాలువల్లో చేరటం.. ఈ నీళ్లను పశువులు, పక్షులు తాగి చనిపోవటం గుజరాత్లో �
Gold @ Rs 70K | రూ.2000 కరెన్సీ నోటు చలామణి నుంచి విత్ డ్రా చేస్తూ ఆర్బీఐ నిర్ణయించగానే గుజరాత్ జ్యువెల్లరీ వ్యాపారులు రూ.70 వేల (రూ.2000 నోట్లు చెల్లించే వారికి) కు తులం బంగారం విక్రయిస్తున్నారని సమాచారం.
Bhupesh Baghel | కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ దాదాపు వారం రోజుల సమయం తీసుకోవడంపై కొందరు బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంకొందరు బీజేపీ నేతలైతే అదీ కాంగ్రెస్ పనితనం అంటూ ఎద్దేవా చే�
MG Motor India | వచ్చే ఐదేండ్లలో గుజరాత్ కేంద్రంగా రెండు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుతోపాటు ఐదు ఈవీ కార్లు మార్కెట్లోకి తేవాలని సంకల్పించింది ఎంజీ మోటార్ ఇండియా.