బీజేపీ పాలిత గుజరాత్లో ప్రభుత్వ అధికారుల అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపి వారిలో చలనం తేవడానికి వినాయక నవరాత్రి ఉత్సవాలను సైతం తమకు ఆయుధంగా మలచుకున్నారు ప్రజలు.
Man Rapes Sister Twice | ఒక వ్యక్తితో చెల్లికి ప్రేమ వ్యవహారం ఉన్న సంగతి ఆమె అన్నకు తెలిసింది. దీనిపై ఆగ్రహించిన అతడు ఆమెను బెదిరించి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంత�
Gujarat | 2018 సంచలనం సృష్టించిన బిట్కాయిన్ స్కామ్, కిడ్నాస్ కేసులో గుజరాత్లోని అహ్మదాబాద్ సిటీ సెషన్స్ కోర్టులోని ఏసీబీ ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెలువరించింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే నళిన్ కోటడియా, అమ
Three Youths Crushed To Death | హైవేపై వేగంగా వెళ్తున్న కంటైనర్ ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. అటుగా వెళ్తున్న స్కూటర్పై భారీ కంటైనర్ పడింది. దీంతో స్కూటర్పై ఉన్న ముగ్గురు యువకులు దాని కింద నలిగి నుజ్జై మరణించారు.
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1వరకు నిర్వహించనున్న 11వ ఏషియన్ అక్వాటిక్ చాంపియన్షిప్ స్విమ్మింగ్ పోటీలకు నిజామాబాద్ జిల్లాకు చెందిన మిట్టాపల్లి రిత్విక ఎంపిక
గుజరాత్లోని కచ్ జిల్లాలో 7 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం రాత్రి 10.12 గంటల సమయంలో 3.4 తీవ్రతతో తొలిసారి భూమి కపించింది. మళ్లీ 7 నిమిషాల తర్వాత ప్రకంపణలు రావడంతో ప్రజలు భయాందోళనల
ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో తరతరాలుగా దళితులపై కొనసాగుతున్న వివక్షకు ఎట్టకేలకు తెరపడింది. స్వాతంత్య్రానంతరం 78 సంవత్సరాల తర్వాత గుజరాత్లోని ఓ గ్రామంలో ఓ దళిత కుటుంబానికి తమ స్వగ్రామంల
Road Accident | గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం ఏడుగురు మరణించారు. దేదాదర గ్రామం సమీపంలో స్విఫ్ట్ డిజైర్ కారు, టాటా హారియర్ ఎస్యూవీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జ�
గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో ఓ యువతి దారుణంగా పరువు హత్యకు గురైంది. అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ సుమన్ నల తెలిపిన వివరాల ప్రకారం, చంద్రిక చౌదరి (18) డాంటియాలోని తన ఇంట్లో హత్యకు గురైంది.
ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్కి పెట్టుబడులను ప్రవహిస్తున్నారు. రూ. 1,59,716 కోట్ల పెట్టుబడులతో దేశవ్యాప్తంగా 10 సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపగా అందులో సింహభ�
Gujarat Tribals Protest | గుజరాత్లో వేలాది మంది గిరిజనులు భారీ నిరసన చేపట్టారు. పార్-తాపి నర్మదా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళమెత్తారు. తమ ఇళ్ళు, సంస్కృతి, జీవనోపాధిని నాశనం చేసే ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని డిమ�
Gujarat: గుజరాత్లో పరువు హత్య జరిగింది. 18 ఏళ్ల అమ్మాయి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఆ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మర్డర్ కేసులో తండ్రే హంతకుడు అని తేల్చారు. బనస్కాంత జిల్�