వీధి వ్యాపారి తనకు రెండు పానీపూరీలు తక్కువిచ్చాడని ఓ మహిళా ఏకంగా రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగడం సోషల్మీడియాలో వైరల్ అయింది. గుజరాత్లోని వడోదరలో ఈ ఘటన జరిగింది. వీధి వ్యాపారి రూ.20లకు ఆరు పానీపూరీలు ఇ
గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మహారాష్ట్ర అదనపు గవర్నర్గా నియమితులయ్యారు. ఇంతవరకు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మంగళవారం జరిగిన ఎన్నికలో భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆయన గు�
cargo ropeway snaps | కొండపై ఉన్న ఆలయం వద్ద కార్గో రోప్ వే తెగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది మరణించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
బీజేపీ పాలిత గుజరాత్లో ప్రభుత్వ అధికారుల అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపి వారిలో చలనం తేవడానికి వినాయక నవరాత్రి ఉత్సవాలను సైతం తమకు ఆయుధంగా మలచుకున్నారు ప్రజలు.
Man Rapes Sister Twice | ఒక వ్యక్తితో చెల్లికి ప్రేమ వ్యవహారం ఉన్న సంగతి ఆమె అన్నకు తెలిసింది. దీనిపై ఆగ్రహించిన అతడు ఆమెను బెదిరించి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంత�
Gujarat | 2018 సంచలనం సృష్టించిన బిట్కాయిన్ స్కామ్, కిడ్నాస్ కేసులో గుజరాత్లోని అహ్మదాబాద్ సిటీ సెషన్స్ కోర్టులోని ఏసీబీ ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెలువరించింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే నళిన్ కోటడియా, అమ
Three Youths Crushed To Death | హైవేపై వేగంగా వెళ్తున్న కంటైనర్ ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. అటుగా వెళ్తున్న స్కూటర్పై భారీ కంటైనర్ పడింది. దీంతో స్కూటర్పై ఉన్న ముగ్గురు యువకులు దాని కింద నలిగి నుజ్జై మరణించారు.
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1వరకు నిర్వహించనున్న 11వ ఏషియన్ అక్వాటిక్ చాంపియన్షిప్ స్విమ్మింగ్ పోటీలకు నిజామాబాద్ జిల్లాకు చెందిన మిట్టాపల్లి రిత్విక ఎంపిక
గుజరాత్లోని కచ్ జిల్లాలో 7 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం రాత్రి 10.12 గంటల సమయంలో 3.4 తీవ్రతతో తొలిసారి భూమి కపించింది. మళ్లీ 7 నిమిషాల తర్వాత ప్రకంపణలు రావడంతో ప్రజలు భయాందోళనల
ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో తరతరాలుగా దళితులపై కొనసాగుతున్న వివక్షకు ఎట్టకేలకు తెరపడింది. స్వాతంత్య్రానంతరం 78 సంవత్సరాల తర్వాత గుజరాత్లోని ఓ గ్రామంలో ఓ దళిత కుటుంబానికి తమ స్వగ్రామంల
Road Accident | గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం ఏడుగురు మరణించారు. దేదాదర గ్రామం సమీపంలో స్విఫ్ట్ డిజైర్ కారు, టాటా హారియర్ ఎస్యూవీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జ�