Viral Video | సింహం (Lion) .. అడవికే రారాజు. అలాంటి సింహం మనకు ఎదురుపడితే..? ఇంకేమైనా ఉందా.. గుండె ఆగిపోదూ. అలాంటిది ఓ వ్యక్తి ఆ అడవి మృగాన్నే భయపెట్టాడు.
Man Tries To Record Lion | వేటాడిన జంతువును తింటున్న సింహం దగ్గరకు ఒక వ్యక్తి వెళ్లాడు. మొబైల్ ఫోన్లో దానిని రికార్డ్ చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన ఆ సింహం అతడిపై దాడికి యత్నించింది. అయితే అదృష్టవశాత్తు అతడు తప్�
Sama Parveen | అల్ఖైదా సూత్రధారి షామా పర్వీన్(30) అరెస్టు అయ్యారు. షామా పర్వీన్ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్
దేశంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతులేకుండా పోతున్నది. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ఓ వైద్యురాలిని మూడు నెలలకు పైగా డిజిటల్ అరెస్ట్ చేసిన కేటుగాళ్లు.. ఆమె నుంచి ఏకంగా రూ.19 కోట్లు కాజేశారు. ఆమె బ్య�
రద్దీ రోడ్డుపైకి ఉన్నట్టుండి అనుకోని అతిథి వచ్చింది. ఏకంగా ఎనిమిది అడుగుల పొడవు ఉన్న మొసలి (Crocadile) నడిరోడ్డుపై దర్శనం ఇచ్చింది. ఆ మొసలిని చూసేందుకు జనం పోటీపడ్డారు. దాంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ (Traffic zam) అయ్యి�
Cop's Son Car Race | ఒక పోలీస్ కుమారుడు తన ఫ్రెండ్తో కలిసి కారు రేస్లో పాల్గొన్నాడు. రద్దీ రోడ్డులో వేగంగా వాహనాన్ని డ్రైవ్ చేశాడు. అదుపుతప్పిన ఆ కారు నడుస్తున్న వారి మీదకు దూసుకెళ్లింది. ఇద్దరు వ్యక్తులు మరణించగ�
మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో బ్రిడ్జిలు పేకమేడల్లా కూలుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. గంభీరా బ్రిడ్జి కూలి 20 మంది మృతిచెందిన దుర్ఘటన మరిచిపోకముందే జునాజఢ్ జిల్లాలోని అజాజ్ గ్రామంలో మరో బ్రిడ్జి స�
గుజరాత్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా ఘోర విమాన దుర్ఘటనపై జరుగుతున్న దర్యాప్తు నివృత్తి చేస్తున్న సందేహాల కంటే, లేవనెత్తుతున్న ప్రశ్నలే అధికంగా ఉన్నాయి. బోయింగ్ 787 (మోడల్ 8) విమానం అహ్మదాబాద్ అంతర్జ�
గుజరాత్ వడోదర జిల్లాలో బుధవారం కుప్పకూలిన ‘గంభీర’ వంతెన అత్యంత ప్రమాదకరంగా ఉన్నదని 2022లోనే సామాజిక కార్యకర్త లఖన్ దర్బార్ హెచ్చరించారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులు స్వీయ పరిశీలనలోనూ అదే తేలింది.
Bridge Collapse | ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ (Gujarat)లో ఘోర దుర్ఘటన జరిగింది. వడోదర జిల్లాలోని పద్రా పట్టణ సమీపంలోని గంభీర అనే వంతెన బుధవారం ఉదయం కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య తాజాగా 15కు పెరిగ�
KTR | గుజరాత్లో కుప్పకూలిన వంతెన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గుజరాత్లోని మహిసాగర్ నదిపై నిర్మించిన గంభీర వంతెన కూలడంతో.. బీజేపీ డబుల్ ఇంజిన్ మోడల్ మరోసారి బట్టబయల�