Toxic Gas | గుజరాత్ (Gujarat) లోని ప్రముఖ ఇండస్ట్రియల్ సిటీ సూరత్ (Surat) లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ జ్యుయెలరీ పరిశ్రమలో విషవాయువులు లీక్ అయ్యి ఒక సూపర్వైజర్ సహా నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం �
man rapes teen daughter | ఒక వ్యక్తి తన టీనేజ్ కుమార్తెపై వరుసగా మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలికకు గర్భనిరోధక మాత్రలు ఇచ్చాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. చివరకు భార్య�
నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్బ్రిడ్జి కూలిన ఘటన బీజేపీ పాలిత గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడ లేదు. నాణ్యతా లోపం కారణంగానే బ్రిడ్జి కూలినట్టు భావిస్తున్నార�
Hoarding Frame Falls | బలమైన గాలులకు హోర్డింగ్ ఫ్రేమ్ కూలిపోయింది. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న బైకర్, స్కూటీ రైడర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Viral News | భార్య వేధింపులు భరించలేక ఓ వ్యక్తి వింత అభ్యర్థన చేశాడు. తన కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ కలెక్టర్కు లేఖ రాశాడు. గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని సూరత్ (Surat) లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు ఈ ఘటన చర్చనీయా�
Lion Cubs: గుజరాత్లోని గిర్ సోమనాథ్, అమ్రేలీ జిల్లాల్లో 8 సింహం కూనలు మృతిచెందాయి. బేబీసియా ఇన్ఫెక్షన్ వల్ల ఆ కూనలు మృతిచెందినట్లు అటవీశాఖ మంత్రి అర్జున్ మోద్వాదియా తెలిపారు. అయితే ఆ ఇన్ఫెక్షన్ వ
Liquor Hidden In Oxygen Tanker | ఆక్సిజన్ ట్యాంకర్లోని రహస్య అరలో మద్యాన్ని దాచారు. అక్రమంగా రవాణా చేస్తున్న సమాచారం పోలీసులకు తెలిసింది. దీంతో ఆక్సిజన్ ట్యాంకర్ను అడ్డుకుని తనిఖీ చేశారు. రూ.64 లక్షల విలువైన మద్యాన్ని స్
ఐపీఎల్లో వరుసగా రెండోసారి కప్పు నెగ్గేందుకు ఆర్సీబీ అడుగు దూరంలో నిలిచింది.మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో 92 రన్స్ తేడాతో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసి టైటిల్ ఫైట్కు దూసుకెళ్లింది. ఈహై స�
Man Lets Landlord Rape Wife, Daughter | ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక వ్యక్తి ఇంటి కిరాయి చెల్లించలేకపోయాడు. అద్దె బకాయిలు పేరుకుపోవడంతో వాటి మాఫీ కోసం ఇంటి యజమానితో ఒప్పందం చేసుకున్నాడు. తన భార్య, కుమార్తెపై ఇంటి ఓనర్ అత్యాచారానికి
Bus Catches Fire | ఆయిల్ ట్యాంకర్ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో పది మందికి కాలిన గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తు
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ)తో కలిపి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38కి పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది.
గుజరాత్లోని సూరత్లో దిగ్భ్రాంతికర హత్య వెలుగు చూసింది. ఓ డైటీషియన్ను ఆమె భర్త చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పరారీలో ఉన్న విశాల్ సాల్వి(40) నాలుగు రోజుల క్రితం తన భార్య శి�
నారాయణ విద్యాసంస్థలు తమ 47 ఏండ్ల ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో 38 కొత్త క్యాంపస్లన�