గుజరాత్లోని అహ్మదాబాద్లో 265 మందిని బలిగొన్న విమానం కూలిపోయిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పరిశీలించి ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
గుజరాత్లో ఎయిరిండియా విమానం కూలిన ఘటనలో 241 మంది మృత్యువాతపడ్డారు. ఈ క్రమంలో విమాన ప్రమాదానికి కారణాలు ఏమై ఉండొచ్చన్న చర్చ మొదలైంది. విమానయాన రంగంలో అనుభవమున్న పలువురు నిపుణులు ఎయిరిండియా విమానానికి ప్�
Flight crash | గుజరాత్ రాష్ట్రం (Gujarat state) లోని అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలో గురువారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదం నింపింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు.
Flight crash | అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలో గురువారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో విషాదం నింపింది. విమానంలోని 241 మందితోపాటు, ఆ విమానం ఢీకొన్న హాస్టల్ భవనంలో కూడా 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
Ahmedabad Plane Crash | గుజరాత్లో ఘోర విషాదం చోటు చేసుకొన్నది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే కుప్పకూలింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటనలో 241 మంది విమాన ప్రయా�
Ahmedabad Plane Crash: 787 డ్రీమ్లైనర్ కూలడంపై బోయింగ్ కంపెనీ స్పందించింది. ఘటన పట్ల డేటాను సేకరిస్తున్నట్లు చెప్పింది. డ్రీమ్లైనర్ మోడల్కు చెందిన దుర్ఘటన ఇంత పెద్ద స్థాయిలో జరగడం ఇదే మొదటిసారి అని
Air India Plane Crash | గుజరాత్ అహ్మదాబాద్లో గురువారం ఎయిర్ ఇండియాకు చెందిన విమానం కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే విమానం పడిపోయింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు విమానంలో సిబ్బందితో సహా 242 మంది ప్రయాణిక�
Ahmedabad Plane Crash | గుజరాత్లో విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనతో అహ్మదాబాద్ విమానాశ్రయం కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి (All flight operations suspended).
Plane Crash: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో విమానం కూలింది. ఆ విమానంలో సుమారు 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆ రాష్ట్ర పోలీసు కంట్రోల్ రూమ్ ద్రువీకరించింది. మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల మధ్య విమానం కూ�