గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో ఓ యువతి దారుణంగా పరువు హత్యకు గురైంది. అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ సుమన్ నల తెలిపిన వివరాల ప్రకారం, చంద్రిక చౌదరి (18) డాంటియాలోని తన ఇంట్లో హత్యకు గురైంది.
ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్కి పెట్టుబడులను ప్రవహిస్తున్నారు. రూ. 1,59,716 కోట్ల పెట్టుబడులతో దేశవ్యాప్తంగా 10 సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపగా అందులో సింహభ�
Gujarat Tribals Protest | గుజరాత్లో వేలాది మంది గిరిజనులు భారీ నిరసన చేపట్టారు. పార్-తాపి నర్మదా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళమెత్తారు. తమ ఇళ్ళు, సంస్కృతి, జీవనోపాధిని నాశనం చేసే ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని డిమ�
Gujarat: గుజరాత్లో పరువు హత్య జరిగింది. 18 ఏళ్ల అమ్మాయి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఆ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మర్డర్ కేసులో తండ్రే హంతకుడు అని తేల్చారు. బనస్కాంత జిల్�
Viral Video | సింహం (Lion) .. అడవికే రారాజు. అలాంటి సింహం మనకు ఎదురుపడితే..? ఇంకేమైనా ఉందా.. గుండె ఆగిపోదూ. అలాంటిది ఓ వ్యక్తి ఆ అడవి మృగాన్నే భయపెట్టాడు.
Man Tries To Record Lion | వేటాడిన జంతువును తింటున్న సింహం దగ్గరకు ఒక వ్యక్తి వెళ్లాడు. మొబైల్ ఫోన్లో దానిని రికార్డ్ చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన ఆ సింహం అతడిపై దాడికి యత్నించింది. అయితే అదృష్టవశాత్తు అతడు తప్�
Sama Parveen | అల్ఖైదా సూత్రధారి షామా పర్వీన్(30) అరెస్టు అయ్యారు. షామా పర్వీన్ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్
దేశంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతులేకుండా పోతున్నది. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ఓ వైద్యురాలిని మూడు నెలలకు పైగా డిజిటల్ అరెస్ట్ చేసిన కేటుగాళ్లు.. ఆమె నుంచి ఏకంగా రూ.19 కోట్లు కాజేశారు. ఆమె బ్య�
రద్దీ రోడ్డుపైకి ఉన్నట్టుండి అనుకోని అతిథి వచ్చింది. ఏకంగా ఎనిమిది అడుగుల పొడవు ఉన్న మొసలి (Crocadile) నడిరోడ్డుపై దర్శనం ఇచ్చింది. ఆ మొసలిని చూసేందుకు జనం పోటీపడ్డారు. దాంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ (Traffic zam) అయ్యి�
Cop's Son Car Race | ఒక పోలీస్ కుమారుడు తన ఫ్రెండ్తో కలిసి కారు రేస్లో పాల్గొన్నాడు. రద్దీ రోడ్డులో వేగంగా వాహనాన్ని డ్రైవ్ చేశాడు. అదుపుతప్పిన ఆ కారు నడుస్తున్న వారి మీదకు దూసుకెళ్లింది. ఇద్దరు వ్యక్తులు మరణించగ�
మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో బ్రిడ్జిలు పేకమేడల్లా కూలుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. గంభీరా బ్రిడ్జి కూలి 20 మంది మృతిచెందిన దుర్ఘటన మరిచిపోకముందే జునాజఢ్ జిల్లాలోని అజాజ్ గ్రామంలో మరో బ్రిడ్జి స�
గుజరాత్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా ఘోర విమాన దుర్ఘటనపై జరుగుతున్న దర్యాప్తు నివృత్తి చేస్తున్న సందేహాల కంటే, లేవనెత్తుతున్న ప్రశ్నలే అధికంగా ఉన్నాయి. బోయింగ్ 787 (మోడల్ 8) విమానం అహ్మదాబాద్ అంతర్జ�
గుజరాత్ వడోదర జిల్లాలో బుధవారం కుప్పకూలిన ‘గంభీర’ వంతెన అత్యంత ప్రమాదకరంగా ఉన్నదని 2022లోనే సామాజిక కార్యకర్త లఖన్ దర్బార్ హెచ్చరించారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులు స్వీయ పరిశీలనలోనూ అదే తేలింది.