బడ్జెట్ ప్రసంగంలో నిర్మల చెప్పిన చాణక్యనీతి వాక్యం అదే చెప్తున్నది. ‘కార్యం పురుషకారేణ, లక్ష్యం సంపద్యతే’... మానవ ప్రయత్నం గట్టిగా ఉంటే, లక్ష్యం తప్పక సిద్ధిస్తుంది!!
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని మొబైల్ ఫోన్లలో వీక్షించినందుకు అజ్మీర్లోని రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ 11 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఏబీవీపీ చేసిన ఫిర్యాదు �
దక్షిణాదిలో పట్టు సాధించాలని భావిస్తున్న బీజేపీ రానున్న లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి ప్రధాని మోదీని బరిలో దింపాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తున్నది.
BBC Documentary | భారత ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పెద్ద దుమారం రేపుతోంది. అన్ని ఆధారాలు సేకరించి, పూర్తి విశ్లేషణ చేసిన తర్వాతే డాక్యుమెంటరీని రూపొందించామని బీబీసీ చెబుతుంటే.. బీజేపీ న�
శ్రీలంక అప్పటి అధ్యక్షుడు గోటబయ నివాసాన్ని ముట్టడించిన లంకేయులు.. వాహనాలకు నిప్పుపెట్టారు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, విద్యుత్తు, పెట్రోల్ను సరఫరా చేయలేని ప్రభుత్వం ఎందుకంటూ నిరసన ప్రదర్శన�
రైతుల పోరాటంతో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్�
2002 గుజరాత్ అల్లర్లు, ఆ ఉదంతంలో ప్రధాని నరేంద్రమోదీ పాత్రపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించింది. అల్లర్లకు మోదీనే బాధ్యుడని బ్రిటన్ ప్రభుత్వ రహస్య విచారణలో తేలిందని అందులో పేర�
నెయిల్ కట్టర్లు, బ్లేడ్లు, మన జాతీయ పతాకాలు, టపాసులు, మన పిల్లలు ఎగరేసే పతంగులకు మాంజా దారాలు, హోలీ రంగులు ఇవన్నీ చైనా నుంచే. మరి మన ప్రధాని మోదీ గొంతు చించుకొని ఇచ్చిన మేకిన్ ఇండియా నినాదం ఏమైంది. అది ఏం త�
డిమాండ్, వినియోగం ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువగా నమోదవడం పట్ల నాటి విశ్లేషకులే ఆశ్చర్యపోతున్నారు. నాటి రాజకీయ నాయకులే నోరెళ్ల బెడుతున్నారు. స్వరాష్ట్రంలో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకరరావు,
తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజే పీ వివక్ష భరింపరానంతగా పెరుగుతున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంకోసం చేపట్టే ప్రతి పనిని కేంద్రం అడ్డుకొంటున్నదని ఆ�