ప్రధాని మోదీ ఈ మధ్య తన అమెరికా పర్యటనలో అధ్యక్షుడు బైడెన్తో చర్చల సందర్భంగా, వేరే సందర్భాల్లోనూ భారతదేశంలో అమెరికా పెట్టుబడుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ విషయంలో ఇప్పటికే దేశీయంగా 2014, సెప్టెంబ
Barbie Movie Trend | తాజాగా విడుదలైన హాలీవుడ్ మూవీ ‘బార్బీ’ సంచలనాలు సృష్టిస్తున్నది. ఈ సినిమాలోని బార్బీ బొమ్మను ఓ పాత్రగా మలిచారు దర్శకురాలు గ్రేటా గెర్విగ్ (Great Gerwig). జూలై 21 విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద
ప్రజారంజక పాలన అనేది ఒక గొప్ప బాధ్యతతో కూడిన నైపుణ్యం. అందులో ఆరితేరితేనే ప్రజలిచ్చిన అధికార పీఠానికి సార్థ్ధకత చేకూర్చిన వారవుతారు. మంచి పాలకుడిగా ప్రజలను మెప్పించగలుగుతారు. లేకపోతే ఆ ప్రజలే అధికార పీ�
రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించగానే సంబరాలు చేసుకున్న ఓ వర్గం బీజేపీ నేతల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది. సంజయ్ పట్ల అధిష్ఠానంలో సానుభూతి రోజురోజుకూ పెరుగుతుండటంతో వారు కలవర పడుతు�
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండ, లైంగికదాడుల ఘటనలపై మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం చాను షర్మల స్పందించారు. ప్రధాని నరేంద్రమోదీ తక్షణమే జోక్యం చేసుకుని, పరిస్థితులను చక్కదిద్దాలని డిమాండ్ చేశారు.
పోయిన ఆదివారం రాహుల్గాంధీ ఖమ్మం వచ్చారు. బీఆర్ఎస్ సర్కారుపై కడుపులో ఉన్న అక్కసు కక్కివెళ్లారు. నిన్న ప్రధాని మోదీ వరంగల్ వచ్చారు. ఆయన కూడా బీఆర్ఎస్పై విషం కక్కి వెళ్లిపోయారు. కానీ, ప్రజలంటున్నారు �
అనేక ఉద్యమ పునాదులపై ఏర్పడిన వరంగల్ నగరానికి ముప్పై ఏండ్ల కిందట ప్రధాని హోదాలో పీవీ నరసింహారావు వచ్చారు, వెళ్లారు. ఆ తర్వాత నిన్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని తెలువగానే వరంగల్ ప్రజలతో సహా తెల�
ఫలక్నుమా ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం బెంగాల్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పగిడిపల్లి-బొమ్మాయిపల్లి వద్ద రైలులోని ఎస్4 బోగీలో �
ఢిల్లీ యూనివర్సిటీ శుక్రవారం ఆర్మీ కంటోన్మెంట్ను తలపించింది. యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవడంతో భారీగా పారా మిలటరీ బలగాలు మోహరించాయి.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఫాసిజానికి మద్దతు ఇస్తున్నారని, ఆయన నేతృత్వంలోని బీజేడీ బీజేపీకి అనధికార భాగస్వామి అని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరెక్ ఓబ్రియన్ ఆరోపించారు.
నోటు స్కాంకు మోదీ బాధ్యత వహించాలని, తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రెడ్ కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ సరారు చరిత్రలోనే ఎవరూ కనీవినీ ఎరుగని సాంనకు పాల్పడిందని ఆరోపించారు.