67 ఏండ్ల చరిత్ర, 1.2 లక్షల మంది ఉద్యోగులు, దేశవ్యాప్తంగా రూ. 46 లక్షల కోట్ల ఆస్తులు, కోట్లాదిమంది పాలసీదారులు.. ప్రపంచ బీమా దిగ్గజాల్లో ఒకటిగా పేరొందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) రికా�
తెలంగాణపై పదేపదే దుష్ప్రచారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంట్ సాక్షిగా మరోసారి పచ్చి అబద్ధాలాడింది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ (ఒకసారి వాడి పడేసే)పై రాష్ట్రంలో నిషేధం లేదని పేర్కొన్నది. సింగి�
కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా పదవీకాలాన్ని మోదీ సర్కార్ మరో ఏడాది పొడిగించింది. ఆయన పదవీకాలాన్ని ఇలా పొడిగించటం ఇది మూడోసారి. ఈ మేరకు వ్యక్తిగత సిబ్బంది మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు �
కేంద్ర ప్రభుత్వ రిటైర్ట్ ఉద్యోగులు, ఫ్యామిలీ పెన్షనర్లకు మోదీ సర్కార్ షాక్ ఇచ్చింది. కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచే ఉద్దేశం లేదని బుధవారం లోక్సభలో వెల్లడించింది. ప్రస్తుతం నెలకు 9వేల రూపాయలు కనీస పె
ప్రధాని మోదీ ఈ మధ్య తన అమెరికా పర్యటనలో అధ్యక్షుడు బైడెన్తో చర్చల సందర్భంగా, వేరే సందర్భాల్లోనూ భారతదేశంలో అమెరికా పెట్టుబడుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ విషయంలో ఇప్పటికే దేశీయంగా 2014, సెప్టెంబ
Barbie Movie Trend | తాజాగా విడుదలైన హాలీవుడ్ మూవీ ‘బార్బీ’ సంచలనాలు సృష్టిస్తున్నది. ఈ సినిమాలోని బార్బీ బొమ్మను ఓ పాత్రగా మలిచారు దర్శకురాలు గ్రేటా గెర్విగ్ (Great Gerwig). జూలై 21 విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద
ప్రజారంజక పాలన అనేది ఒక గొప్ప బాధ్యతతో కూడిన నైపుణ్యం. అందులో ఆరితేరితేనే ప్రజలిచ్చిన అధికార పీఠానికి సార్థ్ధకత చేకూర్చిన వారవుతారు. మంచి పాలకుడిగా ప్రజలను మెప్పించగలుగుతారు. లేకపోతే ఆ ప్రజలే అధికార పీ�
రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించగానే సంబరాలు చేసుకున్న ఓ వర్గం బీజేపీ నేతల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది. సంజయ్ పట్ల అధిష్ఠానంలో సానుభూతి రోజురోజుకూ పెరుగుతుండటంతో వారు కలవర పడుతు�
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండ, లైంగికదాడుల ఘటనలపై మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం చాను షర్మల స్పందించారు. ప్రధాని నరేంద్రమోదీ తక్షణమే జోక్యం చేసుకుని, పరిస్థితులను చక్కదిద్దాలని డిమాండ్ చేశారు.
పోయిన ఆదివారం రాహుల్గాంధీ ఖమ్మం వచ్చారు. బీఆర్ఎస్ సర్కారుపై కడుపులో ఉన్న అక్కసు కక్కివెళ్లారు. నిన్న ప్రధాని మోదీ వరంగల్ వచ్చారు. ఆయన కూడా బీఆర్ఎస్పై విషం కక్కి వెళ్లిపోయారు. కానీ, ప్రజలంటున్నారు �
అనేక ఉద్యమ పునాదులపై ఏర్పడిన వరంగల్ నగరానికి ముప్పై ఏండ్ల కిందట ప్రధాని హోదాలో పీవీ నరసింహారావు వచ్చారు, వెళ్లారు. ఆ తర్వాత నిన్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని తెలువగానే వరంగల్ ప్రజలతో సహా తెల�