BJP MP Mahesh Sharma | బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారని నమ్మే వారు దేశద్రోహులని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వ�
BJP MP Nirahua | నిరుద్యోగాన్ని అరికట్టేందుకే ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పిల్లల్ని కనలేదని బీజేపీ ఎంపీ అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇది డీప్ఫేక్ వీడియో అని బీజేప�
KCR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఈ పదేండ్లలో ప్రజల్లో భావోద్వేగాలు పెంచడం తప్ప ఒక్క మంచి పని కూడా చేయలేదు. అయ�
Balka Suman | రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ నిలిపిన అభ్యర్థులను చూస్తుంటే మోదీ బడే భాయ్..రేవంత్ రెడ్డి ఛోటే భాయ్ అనడంలో ఎటువంటి సందేహం లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించ�
Hemangi Sakhi | లోక్సభ ఎన్నికల్లో ఈసారి ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై ప్రముఖ ట్రాన్స్జెండర్, శ్రీకృష్ణుడి పరమ భక్తురా లు మహామండలేశ్వర్ హేమాంగి సఖి మా పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 20 లోక్సభ స్థానాలకు పోట
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సోమవారం ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసింది. లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోను ముస్లిం లీగ్ మేనిఫెస్టోతో పోల్చుతూ మోదీ చేసిన వ్యాఖ్యలపై చర్యలు త�
Man Accidentally Cuts Off Finger | మోదీ వీరాభిమాని అయిన వ్యక్తి మూడోసారి ప్రధాని కావాలని ఆకాక్షించాడు. దీని కోసం కాళీ మాతకు రక్తాన్ని అర్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పొరపాటున వేలు నరుక్కున్నాడు. సగానికిపైగా తెగిన వేల�
2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అవినీతి వ్యతిరేక ఎజెండా సహాయపడింది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలు ఆశగా ఎదురుచూశారు. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న అవినీతి మూటలను తెచ్చి తమకు �
శాసనాలు రూపొందించటం, విత్త పాలన, పరిపాలనను పర్యవేక్షించడం పార్లమెంటరీ వ్యవస్థలో ముఖ్య విధి. ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ వ్యయ పరిణామం, నానాటికీ సాంకేతికమవుతున్న పాలనా ప్రక్రియ మొదలైన అంశాలన్నీ పార్�
Swaminathan | వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందించారు. అయితే రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై స్వామినాథన్ ఫార్మ�
హిందువులు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ. అక్కడకు వెళ్లాలంటే మన రాష్ట్ర వాసులకు ప్రయాసే. కాశీకి రైళ్లు ఉన్నా.. ఇతర రూట్లలో అదనంగా 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి �