సైన్యాన్ని, యుద్ధాన్ని, దేశ భక్తిని రాజకీయాలకు ముడి పెడితే దాని విపరిణామాలు, పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటా యో బీజేపీ వ్యవహర శైలి తెలుపుతున్నది. ఇటీవల ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న సైనికులపైనా, ఆ ఆపరేషన్�
RGV |పహల్గం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారతీయులు అందరు రగిలిపోయారు. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేశారు.
Sanath Jayasuriya : జాఫ్నాలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని శ్రీలంక మాజీ క్రికెటర్లు కోరారు. లంకలో పర్యటించిన మోదీని వాళ్లు కలిసి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. దానికి ప్రధాని మోద�
Mega Brothers | మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకోగా ఆయన బాటలో నడుచుకుంటూ వచ్చిన మెగా హీరోలు ఇప్పుడు మంచి పొజీషన్లో ఉన్నారు. చిరంజీవి తర్వాత ఆ స్థాయికి ఎదిగిన హీరో అంటే పవన్ కళ్యాణ్ అని
Chiranjeevi| మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్గా బ్రిడ్జి ఇండియా సంస్థ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ పురస్కారంతో
ఉపాధిహామీ పథకం అమలుపై ఆది నుంచీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం కొత్త కొత్త కొర్రీలు పెడుతూ నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నది. కొన్నేళ్లుగా పనిదినాలను తగ్గించుకుంటూ వస్తున్నది. ఇదే కోవ�
Vikatan Website: తమిళ మీడియా సంస్థ వికటన్ వెబ్సైట్ను.. కేంద్రం బ్లాక్ చేసింది. దీంతో న్యాయ పోరాటం చేసేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తున్నది. ట్రంప్ను మోదీ కలిసిన అంశంపై వేసిన కార్టూన్ వివాదాస్పదం కావడంతో.. ఆ �
White House: మోదీ, ట్రంప్ మీడియా సమావేశానికి వెళ్లిన ఏపీ వార్తాసంస్థ జర్నలిస్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఆ జర్నలిస్టుకు వైట్హౌజ్ ఎంట్రీ ఇవ్వలేదు. గల్ప్ ఆఫ్ మెక్సికో అంశంలో అసోసియేటెడ్ వార్తా సంస్థ, ట్
జాతీయ ఆరోగ్య మిషన్ను మరో ఐదేండ్ల పాటు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్
ఈబీసీ రిజర్వేషన్లతో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని బీసీలకు అన్యాయం చేశారని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత రాజారామ్ యాదవ్ విమర్శించారు. కుల, మతాల పేరుతో రిజర్వేషన్లు కల్ప�
YS Sharmila | అదానీ, జగన్ మధ్య కుదిరిన విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో ముడుపుల బాగోతాన్ని తేల్చడంలో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస
Mallikarjun Kharge | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. యుద్ధం వేళ 15,000 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయెల్కు మోదీ ప్రభుత్వం పంపుతోందని విమర్శించారు.