సింగరేణిలో అత్యంత కీలక పోస్టులను ప్రైవేటు కాంట్రాక్టు పద్ధతిలో నియమించడంపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చెప్పిందే నిజమవుతున్నదని, కాంగ్రెస్, బీజేపీ �
సింగరేణిని ప్రవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో స్పష్టం చేసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణపై పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి కిషణ్ రెడ్డి �
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో (BJP) ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచివుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి (Chada Venkat reddy) అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ఆ పార్టీని గద్దెదిం�
సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరుతూ ఆ ఫ్యాక్టరీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు గురువారం హైదరాబాద్లో మెదక్ ఎంపీ కొత�
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల కార్పొరేటీకరణ పేరుతో 38వ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఆఫ్ డిఫెన్స్ (2022-2023) ఇచ్చిన నివేదిక ప్రకారం దాని అసలు లక్ష్యం వాటిని ప్రైవేటీకరించడమేనని స్పష్టమవుతున్నది. ఆ లక్ష్యం దిశగా తొ
విశాఖ స్టీల్ ప్లాంటుకు ఇప్పటికీ సొంతంగా ఇనుప గనులు లేవు. ప్లాంటు నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్- ఒడిశాలో ఉన్న బైలాడీలా గనులను కేటాయించాలని ఎప్పటి నుంచో ఆ సంస్థ యాజమాన్యం, కార్మిక సంఘాలు కోరుతున�
చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే తీరుగా కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్నది. మాట మాట్లాడితే జాతీయవాదులమని చెప్పుకొనేవాళ్లు జాతి సంపదను ఏ విధంగా అస్మదీయులకు ధారాదత్తం చేస్తున్నారో మంత్రి కేటీఆ
Vizag Steel | ఎంతో చరిత్ర కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఓ క్రూరమైన చర్యగా భారత రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అభివర్ణించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన సభలో సోమవారం ఆయన మాట్ల
బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తే ఉవ్వెత్తున ఉద్యమిస్తామని, సింగరేణి గొంతు నొక్కితే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అందరమూ కలిసికట్టుగా పోరాడి సింగరేణిని క�
సింగరేణి ప్రైవేటీకరణను ఆపాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం రెడ్హిల్స్ సింగరేణి భవన్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్, ప్రధ�
సింగరేణి (Singareni) ప్రైవేటీకరణకు (Privatisation) వ్యతిరేకంగా కార్మిక సంఘాలు మహాధర్నా చేపట్టాయి. ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రంపై సింగరేణి కార్మికలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సింగరేణిలోని పలు బొగ్గు బ్లాకులను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించడంపై �
ఏ హక్కు కోసమైతే పోరాడి, ఎందరి త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామో, ఇప్పుడా హక్కును హరిస్తానంటే ఎట్ల చూస్తూ ఊరుకోగలం! ఎలా మౌనం వహిస్తాం! అందుకే మా బొగ్గు మాగ్గావాలె అంటున్నాం. సింగరేణికి 130 ఏండ్లు దాటాయి. మ�