Singareni | కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను పూర్తిగా ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలన్న కుట్రలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు మండిపడ్డారు. త�
తెలుగు ప్రజల పోరాటాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉకు పరిశ్రమపై కేంద్రప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టి పరిశ్రమను కాపాడుకుందామని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ ఏపీ ప్రజలకు, ఉక్కు పరిశ�
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉన్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు విమర్శించారు. ప్లాంట్ను ప్రైవేటుపరం చేసే కుట్రలను అకడి కార్మికుల�
సింగరేణి బొగ్గు గనుల పరిరక్షణ, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర ప్ర భుత్వం సింగరేణి జోలికి వస్తే సహించబోమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అ న్నారు. ‘బాయి బాట’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఓసీపీ-3 కృషి భవన్లో కార్మికులను కలుసుకున్నారు. నూతన సంవత్సర కేక్న�
సింగరేణిపై కేంద్రం తన కుట్రను బహిర్గతం చేసింది. ప్రధాని మోదీ మొదలు బీజేపీ రాష్ట్ర నేతల వరకూ సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ పలికిన మాటలు బూటకమని తేలిపోయింది.
భారత జీవిత బీమా(ఎల్ఐసీ) అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు దేశవ్యాప్తంగా ఉద్యమబాట పట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మంది ఈ మూడు క్యాటగిరీల సిబ్బంది చేపట్టనున్న ఉద్యమానికి హైదరాబాద్ దిక్సూచి కానున్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్తు సంస్కరణ పేరుతో రైతులను దోచుకొనే దుర్మార్గపు ఆలోచన చేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మండిపడ్డారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తాజాగా విడుదల చే
తలాపున పారు తుంది గోదావరి.. నా చేనూ చెలుక ఎడా రి..’ అని పాట రాసిన గడ్డ ఈ పెద్దపల్లి. మూర్మూరు గ్రామానికి చెందిన కవి సదా శివ ఈ పాట రాశారు. ఉద్యమ సమయం లో చైతన్యం నింపిన ఈ గడ్డ.. అదే చైత న్యంతో సింగరేణి కార్మికలోకం �
ప్రధాని మోదీ హయాంలో మితిమీరిపోతున్న ప్రైవేటీకరణ చివరికి తపాలాశాఖను కూడా తాకింది. ఎంత దూరమైనా ఒకే ధరకు ఉత్తరాన్ని చేరవేయడంలో మన తపాలా శాఖకు సాటి మరే ప్రైవేటు సంస్థ రాదు. హిమాలయ సానువులైనా, అండమాన్ నికోబ�
కేంద్ర ప్రభుత్వం కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తామని అఖిల భారత కిసాన్ సభ జాతీయ కోశాధికారి పి.కృష్ణ ప్రసాద్ అన్నారు. కిసాన్ సభ రెండు రోజుల ఆలిండియా వర్క్షాప్ సందర్భంగా బుధవ