రాష్ట్రంలోని నాలుగు బొగ్గు గనుల వేలంలో కేంద్రప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. మూడుసార్లు గడువు పొడిగించినా ఈ గనుల కోసం ఒక్క సంస్థ కూడా బిడ్ దాఖలు చేయలేదు. సిరులు కురిపిస్తున్న సింగరేణిని ప్రైవేటు
బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామని లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సహాయమంత్రి నుంచి క్యాబినెట్ మంత్రిగా ఎదిగినా
బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ కేంద్రంలోని సొంతపార్టీ ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగాన్ని క్రమంగా ప్రైవేటుకు కట్టబెడుతుండడంపై మండిపడ్డారు. బ్యాంకులు, రైల్వేల ప్రైవేటీకరణ వల్ల తీవ్ర నష్టం జర�
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కేంద్రప్రభుత్వ భిక్ష కాదని, తెలంగాణ ప్రజల హక్కు అని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. పరిశ్రమ కోసం ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమని ప్రకటించారు
బీజేపీ తిరుగుబాటు నేత వరుణ్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో జోరుగా సాగుతున్న ప్రైవేటీకరణను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇలా ప్రైవేటీకరణ చేస్తే.. చాలా మంది ఉద్యోగాలు �
కేంద్ర ప్రభుత్వ రంగంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో వాటాల విక్రయానికి నరేంద్రమోదీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకించాలని బీమారంగ ఉద్యోగుల సంఘం
‘ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ధారదత్తం చేయాలి. ఇదేమని జనం నిలదీయకుండా వారి మధ్య మతచిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలి’- కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరిస్తున్న కుటిల నీతి ఇది. నష్టాలు వస్తు�
తెలంగాణ అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ట్రంపై అక్కసును వెల్లగక్కుతున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
Singareni | సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు ఉధృతం చేస్తున్నది. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు
సింగరేణిని బలహీనపరిచి, నష్టపూరిత పీఎస్యూగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరంచేయాలని కేంద్రం కుట్ర. తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, కార్మిక బిడ్డల కృషితో ‘కార్మికులకు లాభాల్లో వాటాలు’ అనే వార్తలు పత్
మోదీ దోస్తులకు అప్పగించే కుయుక్తులు బొగ్గు బావి నుంచి ఢిల్లీ దాకా పోరాటం కార్మిక సంఘాలు కలిసి రావాలి మీడియాతో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, విప్ బాల్క సుమన్ హైదరాబాద్, జనవరి 24 : తెలంగాణ కొంగు బంగారం స
ముషీరాబాద్ : లాభాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, శాఖలను ప్రైవేటు పరం చేస్తూ మోడీ ప్రభుత్వం తిరోగమన దిశలో పనిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చ�
Insurance sector privatisation | కొత్త ఏడాదిలో ప్రభుత్వ బీమా సంస్థలు.. ప్రైవేట్ బాట పట్టనున్నాయి. ఓ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని పూర్తిగా అమ్మేయాలని చూస్తున్న కేంద్రం.. ఇందుకోసం జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్)
Gutta sukender reddy | ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేంద్రం చేతులెత్తేయడంతో తెలంగాణలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు