ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. కానీ ప్రధాని మోదీ మాత్రం సమాఖ్య, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారు. రాష్ర్టాలను, ఆయా శాఖల నిపుణులను పార్లమెంటరీ చర్చలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహ
Singareni | బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న సింగరేణి సమ్మె మూడోరోజుకు చేరింది. సిగరేణి వ్యాప్తంగా కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో ఆరు లక్షల టన్నుల
Singareni | సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కార్మికుల సమ్మె ప్రారంభమయింది.
వెనక్కి తగ్గిన మోదీ సర్కార్ .. రైల్వేలని విక్రయించబోమన్న మంత్రి మరోవైపు ప్రైవేటుకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే న్యూఢిల్లీ, డిసెంబర్ 3: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంస్కరణల పేరుతో కొ�
న్యూఢిల్లీ : రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం ముందు లేదని కేంద్ర రైల్వేల మంత్రి అశ్వని వైష్ణవ్ శుక్రవారం లోక్సభలో స్పష్టం చేశారు. స్టేషన్ రీడెవలప్మెంట్ కార్యక్ర�
ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేయటానికి మోదీ సర్కార్ వేస్తున్న అడుగులు లక్షలాదిమంది బ్యాంకు ఉద్యోగులకే కాదు, కోట్లాది మంది ఖాతాదారులకు, దేశప్రజానీకానికి ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ ఆర్థికరంగాన
న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరించేందుకు వీలు కల్పించే బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 29 నుంచి
Chada Venkat reddy | మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడం రైతులు సాధించిన చారిత్రక విజయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు
రెబ్బెన : సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీబీజీకేఎస్ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. బొగ్గు గనులను అమ్మడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించు�
శ్రీరాంపూర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి గనుల వేలం, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ గురువారం సింగరేణి వ్యాప్తంగా గనులు, ఓసీపీలపై కార్మికులతో కలిసి న
రెబ్బెన : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలోని వందలాది బొగ్గు బ్లాకులను వేలం వేయటంతో పాటు సింగరేణి లోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలంలో చేర్చటాన్ని టీబీజీకేఎస్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదన�
టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ శ్రీరాంపూర్ : సింగరేణి బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరిస్తూ వేలం వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్,
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాపై ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. బిడ్డింగ్లో తుది విజేతను నిర్ధేశిత ప్రక్రియను అనుసరించి ఎంప�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని హోల్సేల్గా కార్పొరేట్ సంస్థలకు బేరం పెట్టారని సీపీఐ (భారత కమ్యూనిస్టు పార్టీ) జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు.
న్యూఢిల్లీ : వాడుకలో లేని ప్రభుత్వ ఆస్తుల ద్రవ్యీకరణ విధానం పట్ల మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు గుప్పించా�