ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కేంద్రం తమ వాటాను ఉపసంహరించుకున్నది. దీంతో స్థానికులు, కార్మిక సంఘాలు పార్టీలకతీతంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఇదిలా ఉంటే బొగ్గు రంగంలో కీలక �
జాతీయ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఆలిండియా పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారుల సంఘం ప్రతినిధులు బుధవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావును కలిశారు.
సింగరేణిలో ప్రైవేటీకరణ జరుగకుండా అడ్డుకుని తీరుతామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ స్పష్టం చేశారు. టీబీజీకేఎస్ సెంట్రల్ ఆఫీస్ బేరర్స్ ముఖ్య నాయకుల సమావేశం గోదావరిఖనిలోని ఇల్లందు గెస్ట్�
గడిచిన 17 ఏండ్లలో ఏకంగా 15 సార్లు రూ. వెయ్యి కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన సంస్థ అది. కంపెనీ పనితీరుకు మెచ్చి పుష్కర కాలం కిందటే ప్రభుత్వం నవరత్న హోదా ఇచ్చింది. విదేశీ సంస్థలు కూడా ఏటా కోట్ల డాలర్ల ఆర్డర్లను �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ఎల్ఐసీని కాపాడుకునేందుకు పోరాటం ఆపబోమని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఐసీఈయూ) డివిజనల్ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య చెప్పారు
అధ్యక్షుడు జవహర్లాల్నెహ్రూ, ఉపాధ్యాక్షుడు గుల్జారీలాల్ నంద. నమూనా హరాడ్ డోమర్. వ్యవసాయాభివృద్ధి, నీటి పారుదల రంగాలకు ప్రాధాన్యం. వృద్ధి రేటు లక్ష్యం...
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మె రెండో రోజైన మంగళవారం కూడా జిల్లాలో కొనసాగింది. బ్యాంకులు, పోస్టల్, ఎల్ఐసీ సేవలు స్తంభించి పోయాయి. ఆయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల వద్ద ధర్నాలు జరిగాయి. క�
కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించాలని సీపీఐ మండల కార్యదర్శి యాదయ్యగౌడ్ అన్నా రు. సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం మల్కాజిగిరి చౌరస్తాలోని లేబర్ అడ్డా వద్ద సీప�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వివిధ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం పలు ప్రాంతాల్లో నిరసన వ్యక
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన రెం డురోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె మొదటి రోజు వివిధ రాష్ర్టాల్లో విజయవంతమైంది. ఎనిమిది రాష్ర్టా ల్లో సంపూ
కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కార్మికలోకం భగ్గుమంది. దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె మొదటి రోజైన సోమవారం ఉమ్మడి జిల్లాలో సక్సెస్ అయింది. క
ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష, ఇతర కార్మిక, ప్రజాసంఘాల పిలుపుతో నగరంలో సార్వత్రిక సమ్మె తొలిరోజు విజయవంతమైంది. బ్యాంకులు, బీమా, తపాలా, టెలికాం, భవిష్యనిధి ఉ�
న్యూఢిల్లీ: రైల్వేలను ప్రైవేటీకరించడం లేదని, అది కేవలం ఊహాజనితమైన వాదన అని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. రైల్వే ప్రైవేటీకరణపై చర్చించలేదని, ప్లానిం�
MLC Kavitha | సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు.