తొలి త్రైమాసికం టర్నోవర్ 6,337 కోట్లు హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ లాభాల బాటలో పయనిస్తున్నది. ఈ సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.663.32 కోట్ల లాభ
సింగరేణి| ఉద్యోగాల గని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) వివిధ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్ కోసం దరఖాస్తులను కోరుతున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 19: ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.50లక్షలు విర�
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో మౌళిక వసతుల కల్పనకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) ముందుకొచ్చింది. దీనికోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.50 లక
తొలిరోజు 7,500 మంది సిబ్బందికి టీకాలు | సింగరేణి వ్యాప్తంగా ఇవాళ మెగా కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరం ప్రారంభమైంది. 12 ప్రాంతాల్లోని 40 కేంద్రాల్లో తొలిరోజు 7,500 మంది సిబ్బంది, కార్మికులకు టీకాలు వేశారు.
మెగా వ్యాక్సినేషన్ | సింగరేణి కార్మికులందరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు రేపటి నుంచి సంస్థ ఆధ్వర్యంలో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు.
13,170 హెక్టార్లలో.. 5.90 కోట్ల మొక్కలు 11వేల మొక్కలు నాటిన సంస్థ డైరెక్టర్ బలరాంకు వనమిత్ర పత్రం హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణలో సింగరేణి తన వంతు పాత్ర పోషిస్తున్నది. ఇప్పటివరకు సింగరేణి
బెస్ట్ పవర్ప్లాంట్ ఫెర్ఫార్మర్గా ఎంపిక హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ)/ శ్రీరాంపూర్ : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్వహిస్తున్న 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యు
హైదరాబాద్ : సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్) యాజమాన్యంలోని సింగరేని థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్.టి.సి.పి)కు దక్షిణ భారత స్థాయి “బెస్ట్ పవర్ ప్లాంట్ పెర్ఫార్మర్” అవార్డు లభించింది. ముంబైకి చె�
ఇప్పటికే 32,417 మందికి వ్యాక్సినేషన్ పూర్తి హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): సింగరేణి వ్యాప్తంగా అందరికీ ఆగస్టు నెలాఖరులోగా కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని జీఎం (కో-ఆర్డినేషన్, మార్కెటింగ్) కే
కొవిడ్ నియంత్రణకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలో సింగరేణి కార్మికులను యాజమాన్యం కంటికి రెప్పలా కాపాడుకునేలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌ�