శ్రీరాంపూర్ : సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలు పొందుతున్న నిరుద్యోగ యువతీ, యువకులు సంస్థ పట్ల అంకితభావంతో పని చేయాలని శ్రీరాంపూర్ జీఎం ఎం సురేశ్ కోరారు. శుక్రవారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో 53 మందికి క�
టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ శ్రీరాంపూర్ : సింగరేణి బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరిస్తూ వేలం వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్,
అన్ని థర్మల్ కేంద్రాలకు అవసరమైన మేర బొగ్గు సరఫరా పండుగవేళల్లో కూడా బొగ్గు ఉత్పత్తి తగ్గకుండా చర్యలు సంస్థ డైరెక్టర్లు చంద్రశేఖర్రావు, బలరామ్ వెల్లడి హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): బొగ్గు సం
టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ శ్రీరాంపూర్ : సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ పరిష్కరించామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజ
బడాబాబుల వద్ద భారీగా విదేశీ నిల్వలు కృత్రిమ కొరతతో కార్పొరేట్లకు కాసులు! విద్యుత్తు సంస్థలు అక్కడే కొనేలా ప్లాన్? వర్షాల వల్ల దేశీయంగా తగ్గిన ఉత్పత్తి 20 శాతం పెరిగిన విద్యుత్తు వినియోగం రాష్ర్టాలను అప�
సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశంహైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశంలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేసి థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉందని, ప్రస్తుతం రోజ�
వీడియోకాన్ఫరెన్స్లో జీఎంలతో సీఅండ్ఎండీ శ్రీధర్ శ్రీరాంపూర్ : దేశంలో పెరుగుతున్న బొగ్గు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత ఎక్కువగా బొగ్గును ఉత్పత్తి చేసి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా �
TS Assembly | సింగరేణి మండలం చీమలవారి గూడెం నుండి పేరే పల్లి గ్రామం మధ్య రోడ్డు, బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయని, ఆ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర
ఆ ఆవరణ.. నాలుగు దశాబ్దాల కాలంలో యాభైఅయిదువేలమంది యువతులను పట్టభద్రులను చేసింది. జీవితంలోఎదిగి తీరాలనే పట్టుదలను పెంచింది. ఇక్కడి మైదానం పతకాల కార్ఖానా. ఇక్కడి లైబ్రరీ కొలువుల ఖజానా. పద్నాలుగు మందితో మొద�
Bonus payment to Singareni workers on the october 11th | ఈ నెల 11న సింగరేణి కార్మికులకు బోనస్ చెల్లించనున్నట్లు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ నెల 8న అడ్వాన్స్
ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా కానుక గత ఏడాది కంటే ఒక శాతం అదనం పండుగకు ముందే చెల్లించాలని ఆదేశం ఇతర ఖనిజాల తవ్వకాల్లోకీ సింగరేణి భవిష్యత్తు కోసం కార్యకలాపాల విస్తరణ సంస్థల ప్రైవేటీకరణ శోచనీయం సింగరేణిపై స�
సింగరేణి కార్మికులకు గుడ్న్యూస్.. లాభాల్లో 29శాతం వాటా | సింగరేణి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది సంస్థ ఆర్జించిన లాభాల్లో 29శాతం వాటా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.