సింగరేణిలో వృక్ష రోపన్ | కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం సింగరేణిలో వృక్ష రోపన్ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి ఏరియాలో మెగా హరితహారం కార్యక్రమాన్ని సింగరేణి అధికారులు నిర్వహించారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం అమల్లోకి వచ్చింది.. సింగరేణిలో ఉద్యోగులు, కార్మికుల విరమణ వయస్సు పెంపు నిర్ణయం జరిగింది. 61 ఏండ్లకు పెంచుతూ యాజమాన్యం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇంద�
సింగరేణి| సింగరేణిలో ఔట్సోర్సింగ్ సిబ్బందికి నేటినుంచి కరోనా టీకా పంపిణీ చేయనున్నారు. మొదటి డోసు వ్యాక్సినేషన్కు సంస్థకు సంబంధించిన దవాఖానల్లో అధికారులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. ఔట్సోర్సిం�
హైదరాబాద్: కొవిడ్ -19 మహమ్మారి సమయంలో సైతం ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మొదటి నాలుగు నెలల్లో బొగ్గు, విద్యుత్ ఉత్పత్తిలో విపరీత వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్ నుండి జూలై వరక�
సింగరేణి సీఎండీ శ్రీధర్హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): సింగరేణి బొగ్గుకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న దృష్ట్యా ఆగస్టు నెలలో కనీసం 1.85 లక్షల టన్నులు ఉత్పత్తిని సాధించాలని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర�
ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటు | భూపాలపల్లి సింగరేణి ఏరియా దవాఖాన వద్ద రూ రూ. 46 లక్షల వ్యయంతో సింగరేణి సంస్థ నిర్మించిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటును భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రారంభించారు.
శ్రీరాంపూర్ : సింగరేణి సంస్థ తొలిసారిగా ఇతర రాష్ట్రంలో చేపడుతున్న మొదటి బొగ్గు గని నైనీ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టుకు అతి కీలకమైన తొలిదశ అటవీ అనుమతి లభించింది. సింగరేణికి అటవీ భూమి �
సింగరేణిలో పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపు | సింగరేణి అధికారులు, కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. సోమవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర�
పెద్దపల్లి : పచ్చదనం పెంపొందించే దిశగా మొక్కలు నాటడంలో దేశానికే తెలంగాణ స్పూర్తిగా నిలుస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ పుట్ట
రామగుండంలో సింగరేణి మెడికల్ కళాశాల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెల్లడి సింగరేణి ప్రాంత సమస్యలపై నేతలతో సమీక్ష ఇంటి నిర్మాణానికి నగదు సాయంపై సానుకూలత 43,899 మంది ఉద్యోగులు,కార్మికులకు లబ్ధి హైదరాబాద్�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరే సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సీఎం కేసీఆర్ను కోరింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ
డైరెక్టర్ బలరామ్తో ప్రజాకవి జయరాజ్ ముఖాముఖి ప్రసారం హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): సింగరేణి ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో ప్రారంభించిన యూ ట్యూబ్ చానెల్ సింగరేణి సైరన్లో సింగరేణి ముచ్చట్లు �