నలుగురు కార్మికుల మృతి | జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్సార్పీ-3 భూగర్భ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 21 డిప్ 24 లెవల్ వద్ద పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు.
మణుగూరు రూరల్ : సింగరేణిలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీబీజీకేఎస్ సిద్ధంగా ఉన్నదని వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావు అన్నారు. కరోనా కాలంలో సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా కార్మికుల కుటు
రెబ్బెన : సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీబీజీకేఎస్ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. బొగ్గు గనులను అమ్మడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించు�
బెల్లంపల్లి ఏరియా జీఎం సంజీవరెడ్డి రెబ్బెన : బెల్లంపల్లి ఏరియా కు సంస్థ నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సమష్టి కృషితో అధిగమిస్తామని బెల్లంపల్లి ఏరియా జీఎం సంజీవరెడ్డి అన్నారు. బెల్లంపల్లి ఏరియ
జైపూర్ : జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి విద్యుత్కేంద్రం నుంచి మొట్టమొదటి సారిగా రైలుమార్గం వ్యాగన్ల ద్వారా యాష్ బయటకు తరలించి అధికారులు మరో రికార్డు సృష్టించినట్లు జీఎం శాస్త్రి శనివారం తెలిపార�
భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ శ్రేణులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి న
రెబ్బెన : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలోని వందలాది బొగ్గు బ్లాకులను వేలం వేయటంతో పాటు సింగరేణి లోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలంలో చేర్చటాన్ని టీబీజీకేఎస్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదన�
శ్రీరాంపూర్ : సింగరేణి కాలరీస్ కంపెనీ మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్వహిస్తున్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ ఏడాది మరో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సంబంధి
శ్రీరాంపూర్ : సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలు పొందుతున్న నిరుద్యోగ యువతీ, యువకులు సంస్థ పట్ల అంకితభావంతో పని చేయాలని శ్రీరాంపూర్ జీఎం ఎం సురేశ్ కోరారు. శుక్రవారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో 53 మందికి క�
టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ శ్రీరాంపూర్ : సింగరేణి బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరిస్తూ వేలం వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్,