కొత్తగూడెం:సెప్టెంబర్ నెలతో ముగిసిన తొలిఅర్థ సంవత్సరంలో సింగరేణి సంస్థ అద్భుతమైన వృద్దిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2020-21లో ఇదే కాలానికి బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ తొలగింపుతో పోల్చితే ఈ ఏడాది తొలి
మందమర్రి ఏరియా జీఎం చింతల రామకృష్ణాపూర్ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. భారత్ కి ఆజాద్ కా అమృత మహోత్సవంలో భాగంగా రామకృష్ణాపూర్
యైటింక్లయిన్ కాలనీ : సింగరేణి సంస్థ ఆర్జీ-2 ఏరియాలోని వకీలుపల్లి భూగర్భ గని విస్తరణకోసం చేపట్టిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం సింగరేణి కమ్యూనిటీ హాలులో జిల్లా అదనపు కలెక్�
శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ బొగ్గుగనిలో గురువారం 87 మంది కార్మిక పిల్లలకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయంలో జీఎం సురేశ్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే. సురేందర్రెడ్డ�
ఇల్లెందు: సింగరేణిలో విధులు నిర్వహిస్తున్నఉద్యోగులు, కార్మికులకు సింగరేణిసంస్ధ అండగా ఉంటుందని జీఎం మల్లెల సుబ్బారావు అన్నారు. సోమవారం జీఎం కార్యాలయంలో కరోనాతో మృతిచెందిన ఉద్యోగి భార్యకు రూ.15 లక్షల ఎక్�
బొగ్గు ఉత్పత్తి | జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇల్లెందులోని సింగరేణి ఓపెన్కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాల కారణంగా ఇల్లెందు గునుల్లో ఐదు వేల టన్నుల బొగ్గ
సింగరేణి స్టాఫ్నర్స్ పోస్టుకు టగ్ ఆఫ్ వార్..! |
84 స్టాఫ్ నర్స్ పోస్టులకు సింగరేణి నోటిఫికేషన్ ఇస్తే 11,133 మంది పోటీ పడుతున్నారు. అందులో ...
సింగరేణిలో వృక్ష రోపన్ | కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం సింగరేణిలో వృక్ష రోపన్ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి ఏరియాలో మెగా హరితహారం కార్యక్రమాన్ని సింగరేణి అధికారులు నిర్వహించారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం అమల్లోకి వచ్చింది.. సింగరేణిలో ఉద్యోగులు, కార్మికుల విరమణ వయస్సు పెంపు నిర్ణయం జరిగింది. 61 ఏండ్లకు పెంచుతూ యాజమాన్యం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇంద�
సింగరేణి| సింగరేణిలో ఔట్సోర్సింగ్ సిబ్బందికి నేటినుంచి కరోనా టీకా పంపిణీ చేయనున్నారు. మొదటి డోసు వ్యాక్సినేషన్కు సంస్థకు సంబంధించిన దవాఖానల్లో అధికారులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. ఔట్సోర్సిం�
హైదరాబాద్: కొవిడ్ -19 మహమ్మారి సమయంలో సైతం ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మొదటి నాలుగు నెలల్లో బొగ్గు, విద్యుత్ ఉత్పత్తిలో విపరీత వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్ నుండి జూలై వరక�
సింగరేణి సీఎండీ శ్రీధర్హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): సింగరేణి బొగ్గుకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న దృష్ట్యా ఆగస్టు నెలలో కనీసం 1.85 లక్షల టన్నులు ఉత్పత్తిని సాధించాలని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర�
ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటు | భూపాలపల్లి సింగరేణి ఏరియా దవాఖాన వద్ద రూ రూ. 46 లక్షల వ్యయంతో సింగరేణి సంస్థ నిర్మించిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటును భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రారంభించారు.
శ్రీరాంపూర్ : సింగరేణి సంస్థ తొలిసారిగా ఇతర రాష్ట్రంలో చేపడుతున్న మొదటి బొగ్గు గని నైనీ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టుకు అతి కీలకమైన తొలిదశ అటవీ అనుమతి లభించింది. సింగరేణికి అటవీ భూమి �