ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 19: ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.50లక్షలు విర�
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో మౌళిక వసతుల కల్పనకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) ముందుకొచ్చింది. దీనికోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.50 లక
తొలిరోజు 7,500 మంది సిబ్బందికి టీకాలు | సింగరేణి వ్యాప్తంగా ఇవాళ మెగా కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరం ప్రారంభమైంది. 12 ప్రాంతాల్లోని 40 కేంద్రాల్లో తొలిరోజు 7,500 మంది సిబ్బంది, కార్మికులకు టీకాలు వేశారు.
మెగా వ్యాక్సినేషన్ | సింగరేణి కార్మికులందరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు రేపటి నుంచి సంస్థ ఆధ్వర్యంలో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు.
13,170 హెక్టార్లలో.. 5.90 కోట్ల మొక్కలు 11వేల మొక్కలు నాటిన సంస్థ డైరెక్టర్ బలరాంకు వనమిత్ర పత్రం హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణలో సింగరేణి తన వంతు పాత్ర పోషిస్తున్నది. ఇప్పటివరకు సింగరేణి
బెస్ట్ పవర్ప్లాంట్ ఫెర్ఫార్మర్గా ఎంపిక హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ)/ శ్రీరాంపూర్ : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్వహిస్తున్న 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యు
హైదరాబాద్ : సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్) యాజమాన్యంలోని సింగరేని థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్.టి.సి.పి)కు దక్షిణ భారత స్థాయి “బెస్ట్ పవర్ ప్లాంట్ పెర్ఫార్మర్” అవార్డు లభించింది. ముంబైకి చె�
ఇప్పటికే 32,417 మందికి వ్యాక్సినేషన్ పూర్తి హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): సింగరేణి వ్యాప్తంగా అందరికీ ఆగస్టు నెలాఖరులోగా కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని జీఎం (కో-ఆర్డినేషన్, మార్కెటింగ్) కే
కొవిడ్ నియంత్రణకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలో సింగరేణి కార్మికులను యాజమాన్యం కంటికి రెప్పలా కాపాడుకునేలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌ�
హైదరాబాద్ : కొవిడ్ నియంత్రణకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) పటిష్ఠ చర్యలు చేపట్టిందని సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ శుక్రవారం తెలిపారు. ఈ క్రమంలో భాగంగా ఏరియా ఆస్ప�
నాలుగు దవాఖానల్లో ఏర్పాటు 2 కోట్ల ఖర్చుతో సదుపాయం సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ వెల్లడి హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): సింగరేణి దవాఖానల్లో నాలుగు చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లను రూ.2 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేయను�
పెద్దపల్లి : దేశ వ్యాప్తంగా బొగ్గు గనుల్లో పని చేసే కార్మికులకు 11వ వేతన కమిటీ అమలు చేయడం కోసం కమిటీ వేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పదో వేతన ఒప్పందం ముగియకముందే 11వ వేతన ఒప్పందానికి సంబంధించి క�
రోజుకు 90వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): కొవిడ్ రోగుల అవసరార్థం గోదావరిఖనిలో కొత్తగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ను స్థాపించనున్నట్టు సింగరేణి స