బెస్ట్ పవర్ప్లాంట్ ఫెర్ఫార్మర్గా ఎంపిక హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ)/ శ్రీరాంపూర్ : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్వహిస్తున్న 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యు
హైదరాబాద్ : సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్) యాజమాన్యంలోని సింగరేని థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్.టి.సి.పి)కు దక్షిణ భారత స్థాయి “బెస్ట్ పవర్ ప్లాంట్ పెర్ఫార్మర్” అవార్డు లభించింది. ముంబైకి చె�
ఇప్పటికే 32,417 మందికి వ్యాక్సినేషన్ పూర్తి హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): సింగరేణి వ్యాప్తంగా అందరికీ ఆగస్టు నెలాఖరులోగా కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని జీఎం (కో-ఆర్డినేషన్, మార్కెటింగ్) కే
కొవిడ్ నియంత్రణకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలో సింగరేణి కార్మికులను యాజమాన్యం కంటికి రెప్పలా కాపాడుకునేలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌ�
హైదరాబాద్ : కొవిడ్ నియంత్రణకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) పటిష్ఠ చర్యలు చేపట్టిందని సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ శుక్రవారం తెలిపారు. ఈ క్రమంలో భాగంగా ఏరియా ఆస్ప�
నాలుగు దవాఖానల్లో ఏర్పాటు 2 కోట్ల ఖర్చుతో సదుపాయం సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ వెల్లడి హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): సింగరేణి దవాఖానల్లో నాలుగు చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లను రూ.2 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేయను�
పెద్దపల్లి : దేశ వ్యాప్తంగా బొగ్గు గనుల్లో పని చేసే కార్మికులకు 11వ వేతన కమిటీ అమలు చేయడం కోసం కమిటీ వేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పదో వేతన ఒప్పందం ముగియకముందే 11వ వేతన ఒప్పందానికి సంబంధించి క�
రోజుకు 90వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): కొవిడ్ రోగుల అవసరార్థం గోదావరిఖనిలో కొత్తగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ను స్థాపించనున్నట్టు సింగరేణి స
హైదరాబాద్ : కొవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలోనూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) ఏప్రిల్ 2021లో రికార్డుస్థాయి బొగ్గు ఉత్పత్తిని నమోదు చేసింది. ఇదే కాలానికి 2020తో పోల్చితే ఈ ఏడా
వైరస్ వ్యాప్తి కట్టడి విస్తృత ఏర్పాట్లు అదనంగా మరో 500 బెడ్లు ఏర్పాటు వీడియో కాన్ఫరెన్స్లో సీఎండీ శ్రీధర్ హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): సింగరేణి కుటుంబసభ్యులందరి ఆరోగ్యాన్ని, ప్రాణాలను రక్షి�
ఫ్లైయాష్ వినియోగంలో పర్యావరణ రక్షణకు గుర్తింపు2020-21లో 16.86 లక్షల టన్నులు సరఫరాప్రధానంగా సిమెంట్ కర్మాగారాలకు రవాణా హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే ఫ్లైయాష్
వయోపరిమితి పెంపు వెంటనే అమలయ్యేలా చూడాలి | సింగరేణి సంస్థ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు వెంటనే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ను టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు కో�