సింగరేణి సంస్థలో నికర లాభాలపై 33 శాతం వాటా చెల్లించాలని, సంస్థలో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సి�
సింగరేణి కార్మికులకు లాభాల చెల్లింపులో రాష్ట్ర ప్రభు త్వం చేసిన మోసానికి వ్యతిరేకంగా దశల వారీగా పోరాటాలు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి కా�
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన బోనస్ అతి తక్కువదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో విమర్శించారు. కేవలం 16.9 శాతం బోనస్ ప్రకటించిన ప్రభు�
సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని సింగరేణి కార్మికులు మండిపడుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి లాభం రూ.4,701 కోట్లు అని ని న్న డిప్యూటీ �
సింగరేణి కార్మికులకు 33 శాతం వాటా కింద రూ.1,550 కోట్లు ఇవ్వాల్సిందేనని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని �
సింగరేణి సంస్థ 2023-24లో రూ.4,701 కోట్ల లాభాలు ఆర్జించిందని, కానీ ప్రభుత్వం రూ.2,412 కోట్లకు పరిమితం చేసి అందులో 33 శాతం వాటా మాత్రమే కార్మికులకు ఇచ్చి వారి పొట్టగొట్టిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శ�
సింగరేణిలో రాజకీయ జోక్యం మితిమీరి పోయిందని ఫలితంగా కార్మికులకు లాభాల వాటా పంపిణీలో అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆవేదన వ్యక�
Singareni | సింగరేణి కార్మికుల కష్టాన్ని రేవంత్ సర్కార్ బొగ్గుపాలు చేసిందని బీఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తింది. రేవంత్ చెప్పేదొకటి, చేసేదొకటి అని మళ్ళీ రుజువైంది.. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను న�
సింగరేణి కార్మికులకు ప్రకటించిన లాభాల వాటాపై కార్మిక వర్గాల్లో నిరసన వ్యక్తమవుతున్నది. కార్మికులకు ఈ సారి ప్రకటించిన వాటా బూటకమని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. రికార్డు బొగ్గు ఉత్పత్తి సాధించడంతో ర�
Singareni | సింగరేణి ఉద్యోగులకు ప్రభుత్వం లాభాల్లో వాటా ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90లక్షల బోనస్ ఇవ్వనున్నది. గతేడాది కంటే రూ.20వేలు అదనంగా సింగరేణి యాజమాన్యం కార్మికులకు బోనస్ ఇవ్వనున్నది. సిం�
సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా కోసం టీబీజీకేఎస్ పోరుబాట పట్టింది. ఆర్థిక సంవత్సరం మొదలై ఆరు నెలలైనా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో లాభాల వాటా చెల్లింపు తేదీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగ
ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు కావొస్తున్నా సింగరేణి వార్షిక పద్దు లెక్క తేలడం లేదు. నేటికీ లాభాల వాటాను ప్రకటించలేదు. 2024 జూన్లో మరో త్రైమాసిక లెక్కలు ముగిసినా గత ఆర్థిక సంవత్సరం లెక్కలకు సంబంధించి ప్�