సింగరేణి బొగ్గు గనుల వేలంపై కార్మిక లోకం కన్నెర్రజేసింది. వామపక్ష పార్టీలు, సింగరేణి కార్మిక సంఘాలతో కలిసి గర్జించింది. కరీంనగర్, పెద్దపల్లి కలెక్టరేట్ల ఎదుట మహాధర్నాకు దిగింది.
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఉత్తరాలు పంపినట్లు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దండంరాజ్ రాంచందర్రా
సింగరేణి గనులు వేలం వేస్తే కార్మికులతో కలిసి ఒక్క బొగ్గు పెల్లను కూడా తీయనివ్వబోమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివార్రావు స్పష్టం చేశారు. ఆదివారం శ్రీరాంఫూర్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేక�
శ్రీరాంపూర్ ఆర్కే 7గనిపై టీబీజీకేఎస్ నాయకులు రాజు నాయక్, బిరుదు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గనులను సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశ
కార్మిక క్షేత్రం కదం తొక్కింది.. తరలివచ్చిన ప్రజలు, కార్మిక లోకంతో గోదావరిఖని చౌరస్తా జనసంద్రమైంది.. ఉద్యమ సారథి, గులాబీ దళపతి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రకు అపూర్వస్వాగతం లభించింది.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి గోదావరిఖని చౌరస్తాలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన రోడ్షో విజయవంతమైంది. ఎన్నికల కమిషన్ విధించిన ఆంక్షల నేపథ్యంల�
‘తెలంగాణ సింగరేణికి కొంగుబంగారం. ఒక ఉద్యోగ వనరు. లక్షల మంది కార్మికులు, వాళ్లను అనుసరించి ప్రజలు బతికే ప్రాంతం. కానీ, ఇక్కడ చాలా పెద్ద కుట్ర జరుగుతున్నది. పార్లమెంట్ ఎన్నికలు అయిపోవుడే ఆలస్యం. నరేంద్రమోద
పార్లమెంట్ సంగ్రామానికి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ నుంచే సమరశంఖం పూరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మరోసారి పోరుబాట పట్టారు. గులాబీ అభ్యర్థులను విజయతీరాల వైపు నడిపించే లక్ష్యంతో ఈ నెల 24వ తేదీ నుంచి బ�
‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వంతోనైనా పోరాడి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రజా సమస్యలు పరిష్కరిస్తా. పార్లమెంట్లో ప్రజల గొంతుకనవుతా.