రామగుండం కాంగ్రెస్ కలవరం మొదలైంది. పార్టీ టికెట్ ఐఎన్టీయూసీ కోటాలో సీనియర్ నాయకుడు జనక్ కేటాయించాలని ఐఎన్టీయూసీ వ ర్కింగ్ కమిటీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.
సింగరేణిలో కనీవినీ ఎరుగని చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకున్నది. 11వ వేజ్ బోర్డుకు సంబంధించిన వేతన బకాయిలను గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఒకే దఫాలో చెల్లించింది. రాష్ట్ర వ్యాప్తంగా 39 వేల మంది కార్మికులకు రూ.1,4
ప్రాణాలకు తెగించి 650 మీటర్ల లోతున భూమి పొరల్లోకి వెళ్లి బొగ్గును వెలికితీస్తూ దేశానికి వెలుగులు అందిస్తున్న బొగ్గుగని కార్మికుల బతుకులకు కేంద్రం భరోసా కరువయింది. సంపాదించిందంతా ఆదాయపు పన్ను కట్టడానిక�
సింగరేణి కార్మికులకు 11వ వేజ్బోర్డు బకాయిలు రూ.1450 కోట్లను యాజమాన్యం గురువారం విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా 39 వేల మంది కార్మికుల ఖాతాల్లోకి వేతన బకాయిలను బదిలీ చేశారు.
Singareni workers | ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం శుభవార్త అందించింది. 11వ వేజ్ బోర్డు ఏరియర్స్ (Wage Board Arrears ) విడుదల చేసింది. మొత్తం 39,413 మంది సింగరేణి ఉద్యోగులకు రూ.1,450 కోట్లు జమచేసింది.
ఉత్పత్తి, ఉత్పాదకతలకు కార్మికులు వెన్నెముక లాంటి వారు. ఉత్పత్తి సాధనాలతో శ్రమించి సహజ సంపదలను సమాజ వినియోగం చేస్తున్నారు. సమాజ అభివృద్ధికి తోడ్పడిన కార్మికుల, ఉద్యోగుల సామాజిక భద్రత కోసం సంక్షేమ శాసనం ర
సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన 23 నెలల 11వ వేజ్బోర్డు బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేందుకు ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.1,726 కోట్ల బకాయిలు చెల్లించనున్నామని,
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్గా రూ.1,000 కోట్లు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ జ�
సింగరేణి యాజమాన్యం.. బొగ్గు ఉత్పిత్తి.., ఉత్పాదకత.., కార్మికుల సంక్షేమమంతోపాటు పర్యావరణ పరిరక్షక్షణకూ కృషిచేస్తున్నది. వాతావరణం, నదీ జలాలు కాలుష్యం కాకుండా వేస్ట్ ప్లాస్టిక్ను తిరిగి పార్కింగ్ టైల్స్�
సింగరేణి కార్మిక కాలనీల్లో తాగునీటి ఇక్కట్ల ను యాజమాన్యం తీర్చింది. గత కొంతకాలం గా కలుషిత నీరు వస్తుండడంతో కార్మిక, కార్మి కేతర కుటుంబాలు ఇబ్బందులు పడాల్సి వచ్చిం ది. ఈ సమస్యను కార్మిక సంఘాలు యాజ మాన్యం, �
సింగరేణి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల వైద్య సేవల కోసం హైదరాబాద్లోని నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లను డైరెక్టర్ (ఫైనాన్స్, పర్
నిమ్స్ దవాఖానలో సింగరేణి కార్మికుల కోసం ఏర్పాటుచేసిన ఓపీ, ఐపీ, అత్యవసర కౌంటర్లను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పతో కలిసి శనివారం సింగరేణి డైరెక్టర్ బలరామ్నాయక్ ప్రారంభించారు.
సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రామగుండంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కోటా కల్పించింది. సింగరేణి ఉద్యోగుల నుంచి వచ్చి