రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే.. అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియం�
బీఆర్ఎస్ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం దూసుకెళ్తున్నారు. తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూ�
సింగరేణి కార్మికుడి బిడ్డగా.. ఒకప్పటి కార్మికుడిగా తనను ఆదరించి అవకాశం ఇవ్వాలని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థించారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధ�
పెన్షన్ పెంచి.. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సింగరేణి రిటైర్డ్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కార్పొరేట్ కొత్తగూడెం హెడ్డాఫీస్ ఎదుట ధర్నా చేశారు.
సింగరేణి ఉద్యోగుల నిమిత్తం మెడికల్ బోర్డును అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మోసగాళ్లు డబ్బు తీసుకొని అన్ఫిట్ చేయిస్తామని ప్రలోభపెడ
సింగరేణి కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం పెద్దపీట వేస్తుందని చైర్మన్ అండ్ మేనేజిం గ్ డైరెక్టర్ బలరాం పేర్కొన్నారు. సీఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి శ్రీరాంపూర్ ఏరియాలో ఆయన పర్యటించా
Singareni | సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 11 డివిజన్లలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సింగరేణి కార్
సింగరేణి కార్మికులను ఓటు అడిగే హక్కు జాతీయ కార్మిక సంఘాలకు లేదని టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ 1 గనిపై పిట్ కార్యదర్శి ఎంబడి తిరుపతి �
సింగరేణి కాలరీస్ కంపెనీలో యువరక్తం చేరేలా చర్యలు తీసుకున్న ఘనత మాజీ సీఎం కేసీఆర్దేనని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అన్నారు. సోమవారం భూపాలపల్లి ఏర
సమైక్య పాలనలో సిరులతల్లి సింగరేణి నిర్లక్ష్యానికి గురైంది. పాలకుల ధోరణి కారణంగా సంస్థ నష్టాల్లోకి పోయింది. అప్పులు కట్టలేక అప్పటి కాంగ్రెస్ సర్కారు పూర్తిగా తెలంగాణ ఆస్తిగా ఉన్న సంస్థలో 49 శాతం వాటాను �
సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతదేనని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు.
MLC Kavitha | సింగరేణి సంస్థలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్పూర్తితో నాయకత్వ సారధ్యంలోనూ యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలు, బీ�
MLA Venkataramana Reddy | సింగరేణి (Singareni workers)లో 12 వేల మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు వచ్చాయంటే అందుకు కారణం సీఎం కేసీఆరేనని బీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(MLA Venkataramana Reddy )అన్నారు.
కార్మికుడి బిడ్డగా.. మీ కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా సింగరేణి కార్మికులకు ఉండగా ఉంటానని, కష్టాల్లో కన్నీళ్లను తుడుస్తానని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ భరోసాఇచ్చారు.
సింగరేణి కార్మికులకు మూడు రోజుల ముందే దసరా పండుగ వచ్చేసింది. సింగరేణి సంస్థకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల నుంచి సీఎం కేసీఆర్ 32 శాతం బోనస్ను ప్రకటించిన విషయం తెలిసిందే.