ఎన్నికల ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల అమలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రశ్నించారు. వాటిని అమలు చేస్తామని గోదావరిఖని పర్యటనలో స్�
KTR | సింగరేణి వే బ్రిడ్జిల వద్ద బొగ్గు లారీ లోడింగ్, అన్లోడింగ్ చేసే కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించి తగిన సౌకర్యాలు కల్పించేలా చూడాలంటూ సింగరేణి వేబ్రిడ్జి కోల్ లారీ లోడింగ్, అన్లో�
కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కేంద్ర మంత్రి నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగంలో అసలు తెలంగాణ ప్రస్తావనే రాలేదు. కేంద్ర మంత్రి నిర్మ లా సీతార
సింగరేణి గనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని చూస్తున్న కేంద్ర బీజేపీ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు గురువారం హైదరాబాద్లోని రాజ్భవన్ను ముట్టడ
Singareni | సింగరేణిలో మళ్లీ పాత రోజులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతున్న యాజమాన్యం ఇప్పుడు మరో కార్మిక వ్యతిరేక చట్టాన్ని తీసుకువచ్చింది. ఎల్లో, రెడ్ కార్డ్ మెసేజ్లతో సింగరేణి కార్మ�
సింగరేణి బొగ్గు గనుల వేలంపై కార్మిక లోకం కన్నెర్రజేసింది. వామపక్ష పార్టీలు, సింగరేణి కార్మిక సంఘాలతో కలిసి గర్జించింది. కరీంనగర్, పెద్దపల్లి కలెక్టరేట్ల ఎదుట మహాధర్నాకు దిగింది.
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఉత్తరాలు పంపినట్లు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దండంరాజ్ రాంచందర్రా
సింగరేణి గనులు వేలం వేస్తే కార్మికులతో కలిసి ఒక్క బొగ్గు పెల్లను కూడా తీయనివ్వబోమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివార్రావు స్పష్టం చేశారు. ఆదివారం శ్రీరాంఫూర్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేక�
శ్రీరాంపూర్ ఆర్కే 7గనిపై టీబీజీకేఎస్ నాయకులు రాజు నాయక్, బిరుదు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గనులను సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశ