సింగరేణి కార్మికులు, ఉద్యోగుల కోసం యాజమాన్యం రూ.55 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఈ మేరకు యాజమాన్యం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)తో ఎంవోయూ కుదుర్చుకున్నది.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబురాలు జరుపుకుంటున్న కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణ
MLC Kavitha | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు.
సీఎం కేసీఆర్.. సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. వారికి ఇచ్చిన హామీలతో పాటు అడుగకుండానే అనేక హామీలను నెరవేర్చారు. స్పెషల్ ఇంక్రిమెంట్ల అమలు, మెడికల్ బోర్డు ద్వారా కారుణ్య నియామకాలు, ఏస�
సీఎం కేసీఆర్.. సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. వారికి ఇచ్చిన హామీలతో పాటు అడుగకుండానే అనేక హామీలను నెరవేర్చారు. స్పెషల్ ఇంక్రిమెంట్ల అమలు, మెడికల్ బోర్డు ద్వారా కారుణ్య నియామకాలు, ఏస�
సింగరేణి స్థ లంలో నివాసముంటున్న వారికి పట్టా లు అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజ లు అండగా ఉండాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నా రు. నస్పూర్ మున్సిపాలిటీలోని 5,6, 7, 9 వార్డుల పరిధిలో
సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి ఆరోగ్యమే ధ్యేయంగా కేసీఆర్ సర్కారు కృషిచేస్తున్నది. తెలంగాణ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన నల్లసూర్యుల కోసం.. వారితో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఇచ్చిన హామీ మేరకు య�
సమైక్య పాలనలో సింగరేణి క్వార్టర్లు పిట్టగూళ్లను తలపించేవి. బ్యారక్లు, సింగిల్ బెడ్రూం క్వార్టర్లు ఉండేవి. భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఉండాలంటే చాలా ఇబ్బంది పడేవారు.
కేంద్రం మరోసారి మోసం చేసింది. పార్లమెంట్లో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర డిమాండ్లకు ఎలాంటి ప్రాధాన్యమి వ్వకుండా కేటాయింపులు చేసింది. ఈసారైనా తమకు వరాలు అందుతాయని ఆశగా ఎదురు చూసిన ఉమ్మడి ఆద
సింగరేణి కార్మికులకు మెరుగైన వేజ్బోర్డు సాధించడంలో జాతీయ సంఘాలు విఫలమయ్యాయని టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి విమర్శించారు.
సింగరేణి కార్మికుల ఆదాయంపై పన్ను రూ.800 కోట్లు, సంస్థ ఆదాయంపై పన్ను రూ.400 కోట్లు, జీఎస్టీ రూపంలో రూ.3,000 కోట్లు, డివిడెండ్ మరో రూ.100 కోట్లు.. మొత్తం రూ.4,300 కోట్లు. ఒక ఏడాదికి కేంద్రానికి భారీగా కప్పం కడుతున్న బంగారు �