దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ ప్రభుత్వ రంగాలను తెగనమ్ముతున్న ప్రధాని మోదీ రాకపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విభజన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చని ఆయనకు తెలంగాణ గడ్డపై కాలుపెట్టే నైతికత లేదని జనం మ
బొగ్గు పరిశ్రమను, సింగరేణి, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలంటే ప్రధాని మోదీకి నిరసన సెగ తాకాల్సిన అవసరం ఉన్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు.
భారత్ రాష్ట్ర సమితి.. ప్రస్తుతం దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. వివిధ రాష్ర్టాల ప్రజల్లోనే కాదు.. సింగరేణి కార్మికుల్లోనూ ఎన్నో ఆశలను రేపుతున్నది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పితే ఇక సంస్
భారత్ రాష్ట్ర సమితి.. ప్రస్తుతం దేశ ప్రజల్లోనే కాదు.. సింగరేణి కార్మికుల్లోనూ ఎన్నో ఆశలను రేపుతున్నది. ఇప్పటికే ఎన్నో హక్కులను కల్పించిన సీఎం కేసీఆర్, ఇకపై జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పితే సంస్థ భవిష్య�
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీ పికబురు అందించింది. ఇటీవలే దస రా అడ్వాన్స్, 30 శాతం లాభాల వా టాతో కార్మిక కుటుంబాల్లో ఆనందం నింపిన యాజమాన్యం, ఇప్పుడు దీపావళి బోనస్ చెల్లించేందుకు నిర్ణయించ
Minister Koppula | దసరా పండుగకు ముందే సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు సంస్థ లాభాల్లోంచి 30వాటాను అందజేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు.
సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దసరా కానుక ప్రకటించారు. సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సాధించిన లాభాల్లో 30% వాటాను సంస్థ ఉద్యోగులకు చెల్లించాలని ఆదేశించారు. ఇది గత
సింగరేణి యాజమాన్యం కార్మికులకు తీపికబురు అందించింది. ఇప్పటికే ఈ నెలలో దసరా అడ్వాన్స్ ప్రకటించగా.. బుధవారం సీఎం కేసీఆర్ 30 శాతం లాభాల వాటా చెల్లిస్తామని తెలిపారు. దీనికితోడు దీపావళి బోనస్ కూడా రూ.76,500 రాన�
CM KCR | సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దసరా పండుగ లోపు ఈ వాటాను ఉద్యోగులకు చెల్లించాలని సీఎం ఆదేశించార�
ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి కార్మికుల పిల్లలంటే చాలామందిలో చెడు అభిప్రాయం ఉండేది. ఆనాటి ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు కార్మికులను, వారి పిల్లలను శాపగ్రస్తులుగా మార్చేశాయి.