శ్రీరాంపూర్ : సింగరేణి కార్మికులు దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణిస్తే రూ. 40 లక్షల నుంచి 50 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ యాజమాన్యాన్ని కోరారు. శుక్రవారం హైదరాబ
సింగరేణి | దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల కార్మికులకు లాభాల ఆధారిత బోనస్ (పీఎల్ ఆర్) రూ.72, 500 చెల్లించేందుకు కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు అంగీకరించాయి.
తాండూర్ : సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్, సీఎం కేసీఆర్, గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కృషి కారణంగానే సింగరేణి కార్మికులకు ఎన్నో హక్కులు సాధింప బడ్డాయని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియ�