Protest | మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట 1 ఇంక్లైన్, కాసిపేట 2 ఇంక్లైన్ గనులపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వాస్తవ లాభాలపై వాటా ఇవ్వకుండా సింగరేణి కార్మికులక
సింగరేణి కార్మికవర్గాన్ని కాంగ్రెస్ సర్కారు మరోసారి మోసం చేసింది. లాభాల వాటా పెంచి 34 శాతం ఇచ్చినట్లు గొప్పలకు పోయిన ప్రభుత్వం సంస్థ అభివృద్ధి, విస్తరణ పేరిట రూ. 4 వేల కోట్లకు పైగా పక్కన పెట్టగా, నల్లసూరీల
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవని సింగరేణి కార్మికుల విషయంలోమరోసారి రుజువైంది. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు ఆయన తీపి కబురుకు బదులు చేదు కబురు చెప్పారు.
సింగరేణి కార్మికులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్కే దక్కుతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ అన్నారు. కార్మికులకు ఇచ్చే లాభాల్లో 50 శాతం పైగా కోత విధించారని, నికర ల
సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలు ప్రకటించకుండా తప్పుడు లాభాలు ప్రకటించి కార్మికులను మోసం చేసిందని సిఐటియు సింగరేణి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
సింగరేణి సంస్థ 2024 25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాలపై 34% వాటా రూ. 819 కోట్లు కార్మికులకు చెల్లిస్తున్నట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సోమవారం ప్రకటించారు. హైదరాబాద్ ప్రజా భవన్ లో ఏర్పాటు చేసిన వ�
సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే సింగరేణి వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని టీబీజీకేఎస్ ఇన్చార్జి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. ఆదివారం గోదావరిఖని టీబీజీకేఎస్ కార్�
సింగరేణిలో టీబీజీకేఎస్కు పూర్వ వైభవం తీసుకొస్తామని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ ఇన్చార్జి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బుధవారం శ్రీరాంపూర్లో విలేకరులతో ఆయన మా ట్లాడుతూ సింగరేణి కార్మికులపై కేసీఆర్
సింగరేణి కార్మికులకు ఎనలేని సౌకర్యాలు, హక్కులు కల్పించి వారి గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇన్చార్జి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. కార్మికుల �
సింగరేణి సంస్థ 2024-25 సంవత్సరానికి గాను లాభాల లెక్కలు ఎప్పుడు తేలుతాయంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం పూర్తయి నాలుగు నెలలు కావస్తున్నా.. ఇప్పటి వరకు ప్రకటన వెల్లడించలేదు.
సంస్థలో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి తగిన చర్యలు చేపట్టాలని సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పోట్రు అధికారులను ఆదేశించారు. కోయగూడెం ఓసీని శనివారం సందర్శించిన ఆయన వ్యూ పాయింట్ ద్వారా బొగ్గు ఉత్పత్తి, రవాణా,