SI Arunkumar | మంగళవారం దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాత వంగ మహేందర్ రెడ్డి సహకారంతో పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులను పంపిణీ చేశారు.
Nano Urea | మంగళవారం రాయపోల్ మండల కేంద్రంలో రైతులకు నానో యూరియా వాడకంపై గజ్వేల్ డివిజన్ వ్యవసాయ శాఖ ఏడిఏ బాబు నాయక్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయోజనాలు, వినియోగించే విధానాలను వివరించారు.
Garbage | దౌల్తాబాద్ బైపాస్ రోడ్డుకిరువైపులా గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హరితహారంలో భాగంగా ఇరువైపులా మొక్కలు నాటి ఏపుగా పెంచారు. అయితే ప్రత్యేక అధికారుల పాలనలో బైపాస్ రోడ్డు ఇరువైపులా చిత్తాచెదారం వేయడంతో అ�
చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల ప్రజల ఆకాంక్ష మేరకు తక్షణమే చేర్యాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోతే రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని �
Revenue division | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు జనగామ ఎన్నికల సభలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే రెవెన్యూ డివిజన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదన్నారు ఆల్ ఇండియ�
Brahma kamalam | రాయపోల్ మండల కేంద్రానికి చేందిన తిరుపతి రెడ్డి తన ఇంటి ఆవరణలో వివిధ రకాల మొక్కలు పెంచుతుండగా.. అందులో బ్రహ్మకమలం పూలు పూయడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
Guest Lecturers | 2025-2026 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన అభ్యర్థుల నుండి గెస్ట్ లెక్చరర్స్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటోనామస్) ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజుం ఒక ప్రకట�
Sanitation | రాయపోల్లో వైన్స్ షాప్, హోటల్స్ దగ్గర ఉన్న ప్లాస్టిక్ తొలగించాలని ఒకవేళ షాప్ వాళ్ళు ప్లాస్టిక్ గ్లాసులు వినియోగిస్తే జరిమానా విధించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో �
Deputation | ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై మరో పాఠశాలకు పంపించడం పట్ల వారి డిప్యూటేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం పాఠశాల ముందు విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థులు, విద్యార్థుల తల్ల�
Land dispute | ఐనాపూర్కు చెందిన అలేటి రాంరెడ్డి అదే గ్రామానికి చెందిన నాయిని ప్రతాప్రెడ్డిల మధ్య కొంతకాలంగా భూతగాదాలు ఉన్నాయి. కాగా గురువారం అలేటి రాంరెడ్డి కొమురవెల్లిలో వైన్స్ పక్కనే ఉన్న ఫర్మిట్రూమ్లో
Congress Govt | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు సమీపిస్తున్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఏడారిగా మార్చారన్నారు. వర్షాలు పడక రైతులు బాధపడుతుంటే కనీసం రైతుల గురించి పట్టించుకోకుండా గోదావరి జలాలు రిజర్వా
bakki venkataiah | పట్టణాలకు సమానంగా పల్లెల్లో వ్యాపారాలు అభివృద్ధి చెందినప్పుడే గ్రామాల యువత అధికంగా ఎదుగుతారని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు.
Mallanna Sagar | నీళ్లు, నిధులు, నియామకాలపై తెలంగాణ రాష్ట్రం సాధించుకుని అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోని నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేని నాయకు
NHRC | ప్రభుత్వం ప్రజల విషయంపై స్పందించని పక్షంలో ఎన్హెచ్ఆర్సీ సంస్థ సమస్యను తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తుందన్నారు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పెందోట భూశంకరాచారి.