Transformer | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ వెళ్లే మార్గంలో మూల మలుపు వద్ద ట్రాన్స్ఫార్మర్ బిగించి.. విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో వినియోగదారులు అనేక ఇబ్బందులు పడ్డారు.
Rains | వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేయగా.. సకాలంలో వర్షాలు కురువకపోవడంతో వరుణదేవుడు ఎప్పుడు కరుణిస్తాడోనని రైతులు నిత్యం ఆకాశం వైపు చూశారు.
Drugs | ప్రస్తుత సమాజంలో యువత డ్రగ్స్ పట్ల ఆకర్షితులవుతూ శారీరకంగా అనారోగ్యానికి గురవుతున్నారన్నారు ఎస్సై రఘుపతి. కొంతమందిలో మానసికంగా మార్పులు జరిగి విచక్షణ కోల్పోయి దొంగతనం, మర్డర్, హత్యాచారం, ఇతరులపై దా�
Transformer | లో వోల్టేజ్ ఉండటంతో అదనంగా ట్రాన్స్ఫార్మర్ వచ్చినప్పటికీ దానిని గద్దెపై ఉంచి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు మరమ్మతులు చేయడం లేదు. దీంతో ట్రాన్స్ఫార్మర్ పిచ్చి మొక్కలతో కనిపించకుండా పోయింది.
Vanteru Pratapreddy | తెలంగాణ హక్కులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రా నాయకుల చేతుల్లో పెడుతుందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ
Mission Bhagiratha Water | భగీరథ జలాల నీటి సరఫరా సమయంలో గేట్ వాల్వ్ చాంబర్ వద్ద నిత్యం పవిత్ర గోదావరి జలాలు లీకేజీ అవుతూ ప్రవహించి చిన్నపాటి గుంతగా మారినప్పటికి అధికారులు దానిని మరమ్మత్తు చేసే విషయంలో మాత్రం ఎలాంటి �
MRPS | 78 యేండ్ల స్వతంత్ర భారతదేశంలో 30 ఏళ్లుగా సజీవంగా నిలబడి లక్ష్యాన్ని ముద్దాడిన ఏకైక సామాజిక ఉద్యమం ఎమ్మార్పీఎస్ మాత్రమే అని, ఈ ముప్పై ఏళ్ల కాలంలో దండోరా జెండా మాదిగల వరకే పరిమితం కాకుండా సమస్త పీడిత అణగా�
Land Issues | రాష్ట్ర ప్రభుత్వం భూసమస్యల పరిష్కారానికి భూభారతి తీసుకువచ్చిందని.. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్ అబ్ధుల్ హమీద్ అన్నారు.
Bathukamma | రైతులు పొలాల్లో వేసుకున్న పంటలు ఎండిపోతున్నాయని, మరికొందరి రైతుల పంటలు వర్షాలు లేక సరిగ్గా మొలకెత్తలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ర్షాలు కురువాలని కోరుతూ రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్ర�
Farmers | పొద్దు తిరుగుడు సెంటర్ను ప్రారంభించినప్పటి నుంచి ధాన్యం కొనుగోలు చేసే దాకా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులను సృష్టించిందని బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన
Current loop line | వ్యవసాయ పొలాలకు సరఫరా చేసే విద్యుత్ లూప్లైన్ వైర్లు చేతికి అందే విధంగా కిందికి ఉండడంతో అక్కడి రైతులు వరి నాట్లకు దుక్కులు దున్నే సమయం నుంచి నాటు వేసే వరకు భయం భయంతో వరి కోసే సమయంలో కూడా నానా తం�
CMRF | సోమవారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ఆదేశాల మేరకు దౌల్తాబాద్ మండలంలోని
మల్లేశంపల్లి గ్రామానికి చెందిన శివంది ముత్యాలుకు రూ.23000, కుమ్మరి అనితకు ర
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ మండలంలోని పోతిరెడ్డిపల్లి చిన్న శిరిడి క్షేత్రంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.