Farmers | రైతు సంఘంలో సభ్యత్వం కోసం రైతులు ముందుకు రావాలని తొగుట మండలంలోని రైతులు రూ.2000 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని తొగుట ఎఫ్పీసీ చైర్మన్ జీడిపల్లి రాంరెడ్డి కోరారు.
Urea | హైమద్ నగర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో శనివారం 560 యూరియా బస్తాలు రాగా వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో యూరియా ఇవ్వడానికి సిబ్బందికి తలనొప్పిగా మారింది.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ను శుక్రవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేక సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు.
MLA kotha prabhakar reddy | అనసూయమ్మ మరణం చాలా బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. కాన్గల్లో అనసూయమ్మ దశ దిన ఖర్మలో పాల్గొని ఆమె చిత్ర పటానికి నివాళిలు అర్పించి, ప్రగాఢ సంతాపం ప్రకటి
TSUTF | ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టిన బడిబాట, టీఎస్ యూటీఎఫ్ చేపట్టిన ఎన్రోల్మెంట్ ప్రచారజాత ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా విద్యార్థుల నమోదు జరిగిందన్నారు.
Potholes |దౌల్తాబాద్ నుంచి రాయపోల్ మీదుగా గజ్వేల్ వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు రాయపోల్ బస్టాండ్ వద్ద రోడ్డు గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. నడిరోడ్డుపై గుంతలు పూడ్చివేయాలని పలుమార్లు సంబంధిత శాఖ అధికా
Congress Govt Frauds | స్థానిక సంస్ధల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా గ్రామ స్థాయి కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పని చేయాలన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్నర్సయ్య. కార్యకర్తలు అభ్యర్ధుల విజయం కోసం సైనికు
Mallanna Kshetram | రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయ భూముల్లో స్వాగత తోరణం వద్ద 500 మొక్కలు నాటి ఉద్యానవనం ఏర్పాటుకు ఆలయ ఈవో ఎస్ అన్నపూర్ణ శ్రీకారం చుట్టారు.
Farmers | సోమవారం మిరుదొడ్డి మండల చెప్యాల-అల్వాల క్రాస్ రోడ్డులోని శ్రీ లక్షీ నర్సింహా రైతు సేవా కేంద్రం వద్ద రైతులు యూరియా కోసం క్యూ లైన్ కట్టినా లాభం లేకుండా పోయింది.
Building Owners | రోడ్డు విస్తరణ వల్ల తాము ఎంతో కష్టపడి నిర్మించుకున్న భవనాలు కూలిపోతున్నాయని భవనాల యాజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు భవనాల యాజమానులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.
ఎక్కువ యూరియా వాడటం వలన ధాన్యపు పైర్లు విపరీతంగా పెరిగి పడిపోవడమే కాకుండా పూత ఆలస్యంగా వచ్చి పంటకాలం పెరుగడంతోపాటు తాలు గింజలు వస్తాయన్నారు కొమురవెల్లి మండల వ్యవసాయాధికారి వెంకట్రావమ్మ.
Rayapol | శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని రాయపోల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మానస పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
leopard | చిరుత పులి అడుగుజాడలు కనిపించలేదని, చిరుత పులి సంచరించే ప్రాంతంలోకి ఎవరు వెళ్ళొద్దన్నారు రాయపోల్ ఫారెస్ట్ అధికారులు. రాత్రి సమయంలో రైతులు పంట పొలాల వద్దకు ఒంటరిగా వెళ్ళవద్దని సూచించారు.