Goats | లింగాపూర్ గ్రామానికి చెందిన కొంగరి లింగం, ఎరుకల రాజయ్య, ఇద్దరు వ్యక్తులు ఉదయం మేకలను రోజూ మాదిరిగా మేత కోసం బయటకు కొట్టుకునిపోయారు. అయితే మేకలు మేత మేసుకుంటూ అక్కడి పరిసరాల్లో ఉన్న వరిపంటలోని నీళ్లు త
Farmers Strike | యూరియాను అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని రైతులు మండిపడ్డారు. వర్షాలు కురుస్తున్న సమయంలో యూరియా తగినంత రైతులకు అందించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించార�
వ్యవసాయ సాగులో ఉన్న సమస్యలను, వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై గుడికందుల గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోగ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం వివరించా�
Farmers | పంటలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం మూలంగా ఏర్పడిందని పలు గ్రామాల్లో రైతులు పేర్కొన్నారు.
DPO Janaki Devi | ముబారస్ పూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శనివారం మా గ్రామంలో ఈగలు అధికంగా ఉన్నాయని సమస్యను పరిష్కరించాలని ఫోన్ ద్వారా డీపీఓ దేవకీదేవికి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో డీపీఓ గ్రామాన్ని సందర్శించి వ�
KTR | దేశానికి అన్నం పెట్టే అన్నదాత పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మరింత దారుణ స్థితికి చేరుకుంది. సరిపడా కరెంట్ లేక, సాగునీరు ఇవ్వక, సమయానికి ఎరువులు, విత్తనాలు అందించకపోవడంతో.. రైతులు దిక్కుత�
Urea Supply | యూరియా వస్తుందన్న సమాచారంతో పలు గ్రామాల రైతులు రాయపోల్ మండల కేంద్రానికి చేరుకున్నారు. ఆగ్రోస్, ఫర్టిలైజర్ షాప్ల ఎదుట వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి ఉదయం 6 గంటల నుంచే వర్షంలో గొడుగులు పట్ట
Wind Storms | తీవ్రమైన ఈదురుగాలుల ధాటికి రోడ్డుకు ఇరువైపులా నాటిన చెట్లు విరిగి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డుపై ప్రయాణించే వాళ్లు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయం గుప్పిట్లో రాకపోకలు కొనసాగిస్తున్నారు.
Farmers | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో బుధవారం ఉదయం 6 గంటల నుంచి యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలబడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. యూరియా కోసం రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థ
Buffalo | గత రెండు మాసాలుగా మైసమ్మ పోతుల దాడి మూలంగా చాలా మందికి గాయాలయ్యాయని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి తెలిపారు. ఇటీవల మంతూర్కు చెందిన గొర్రె తిరుపతి రెడ్డికి, వెంకట్రావుపేట
Beer Bottles | సిద్దిపేట - హనుమకొండ ప్రధాన రహదారిపై కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాల సమీపంలో బుధవారం వేకువజామున కల్వర్టును ఢీకొన్న సంఘటనలో లిక్కర్ లారీ బోల్తా పడింది.
Farmers | కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నందున మొక్కజొన్న, వరి పంటలకు యూరియా అవసరమవుతున్ననేపథ్యంలో యూరియా బస్తాల కోసం రైతులు ఫర్టిలైజర్ దుకాణాల వద్ద క్యూలైన్లు కడుతున్నారు.
Congress Govt | రైతులకు సరిపడా యూరియాను అందించడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి మండిపడ్డారు. పత్తి చేలు గూడకు వొచ్చిందని, వరి కలుపు దశలో ఉందని