Stray Dogs |ప్రతి రోజు ప్రధాన రోడ్లపై కుక్కలు గుంపులు గుంపులుగా ఉండడంతో చిన్నారులకు భయంగా ఉంది. కుక్కలు ఎప్పుడు కరుస్తాయోమోనని భయాందోళనకు గురవుతున్నారు. రాయపోల్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్దనే ఈ పరిస్థితి ఉం
Cleanliness | వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు రేబర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి మాధవ్జాదవ్. ఇంటి చుట్టూ నీరు నిల్వలేకుండా చూసుకోవాలన్నారు.
Vodithala Satish kumar | హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం దేనని, మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని సైతం నిర్మించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
Transformer | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ వెళ్లే మార్గంలో మూల మలుపు వద్ద ట్రాన్స్ఫార్మర్ బిగించి.. విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో వినియోగదారులు అనేక ఇబ్బందులు పడ్డారు.
Rains | వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేయగా.. సకాలంలో వర్షాలు కురువకపోవడంతో వరుణదేవుడు ఎప్పుడు కరుణిస్తాడోనని రైతులు నిత్యం ఆకాశం వైపు చూశారు.
Drugs | ప్రస్తుత సమాజంలో యువత డ్రగ్స్ పట్ల ఆకర్షితులవుతూ శారీరకంగా అనారోగ్యానికి గురవుతున్నారన్నారు ఎస్సై రఘుపతి. కొంతమందిలో మానసికంగా మార్పులు జరిగి విచక్షణ కోల్పోయి దొంగతనం, మర్డర్, హత్యాచారం, ఇతరులపై దా�
Transformer | లో వోల్టేజ్ ఉండటంతో అదనంగా ట్రాన్స్ఫార్మర్ వచ్చినప్పటికీ దానిని గద్దెపై ఉంచి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు మరమ్మతులు చేయడం లేదు. దీంతో ట్రాన్స్ఫార్మర్ పిచ్చి మొక్కలతో కనిపించకుండా పోయింది.
Vanteru Pratapreddy | తెలంగాణ హక్కులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రా నాయకుల చేతుల్లో పెడుతుందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ
Mission Bhagiratha Water | భగీరథ జలాల నీటి సరఫరా సమయంలో గేట్ వాల్వ్ చాంబర్ వద్ద నిత్యం పవిత్ర గోదావరి జలాలు లీకేజీ అవుతూ ప్రవహించి చిన్నపాటి గుంతగా మారినప్పటికి అధికారులు దానిని మరమ్మత్తు చేసే విషయంలో మాత్రం ఎలాంటి �
MRPS | 78 యేండ్ల స్వతంత్ర భారతదేశంలో 30 ఏళ్లుగా సజీవంగా నిలబడి లక్ష్యాన్ని ముద్దాడిన ఏకైక సామాజిక ఉద్యమం ఎమ్మార్పీఎస్ మాత్రమే అని, ఈ ముప్పై ఏళ్ల కాలంలో దండోరా జెండా మాదిగల వరకే పరిమితం కాకుండా సమస్త పీడిత అణగా�
Land Issues | రాష్ట్ర ప్రభుత్వం భూసమస్యల పరిష్కారానికి భూభారతి తీసుకువచ్చిందని.. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్ అబ్ధుల్ హమీద్ అన్నారు.
Bathukamma | రైతులు పొలాల్లో వేసుకున్న పంటలు ఎండిపోతున్నాయని, మరికొందరి రైతుల పంటలు వర్షాలు లేక సరిగ్గా మొలకెత్తలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ర్షాలు కురువాలని కోరుతూ రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్ర�