Land dispute | ఐనాపూర్కు చెందిన అలేటి రాంరెడ్డి అదే గ్రామానికి చెందిన నాయిని ప్రతాప్రెడ్డిల మధ్య కొంతకాలంగా భూతగాదాలు ఉన్నాయి. కాగా గురువారం అలేటి రాంరెడ్డి కొమురవెల్లిలో వైన్స్ పక్కనే ఉన్న ఫర్మిట్రూమ్లో
Congress Govt | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు సమీపిస్తున్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఏడారిగా మార్చారన్నారు. వర్షాలు పడక రైతులు బాధపడుతుంటే కనీసం రైతుల గురించి పట్టించుకోకుండా గోదావరి జలాలు రిజర్వా
bakki venkataiah | పట్టణాలకు సమానంగా పల్లెల్లో వ్యాపారాలు అభివృద్ధి చెందినప్పుడే గ్రామాల యువత అధికంగా ఎదుగుతారని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు.
Mallanna Sagar | నీళ్లు, నిధులు, నియామకాలపై తెలంగాణ రాష్ట్రం సాధించుకుని అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోని నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేని నాయకు
NHRC | ప్రభుత్వం ప్రజల విషయంపై స్పందించని పక్షంలో ఎన్హెచ్ఆర్సీ సంస్థ సమస్యను తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తుందన్నారు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పెందోట భూశంకరాచారి.
Fertilizers | ఎక్కువ మోతాదులో ఎరువులు వస్తే దిగుబడి ఎక్కువగా వస్తుందని అపోహతో రైతులు మితిమీరిన ఎరువుల వాడకం చేస్తున్నారని తద్వారా పెట్టుబడుల భారం పెరిగి రైతులు నష్టాలపాలవుతున్నారన్నారు జగదేవ్పూర్ మండల వ్య�
Education | విద్యార్థులు సెల్ ఫోనులు, టీవీలు పక్కన పెట్టి భవిష్యత్తుకు ఒక్క లక్ష్యాన్ని ఎంచుకొని విద్యను అభ్యసించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, నైపుణ్య ఆర్గనైజేషన్ సంస్థ జిల్లా అధ్యక్షుడు తోట కమలా�
MID Day Meal |మధ్యాహ్న భోజనం పథకం ఉపాధ్యాయులకు తలకు మించిన భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకాన్ని ఇతరులకు అప్పగించి ఉపాధ్యాయులకు భారాన్న
Urea | యూరియా ఆమ్లా స్వభావం కలిగి ఉంటుంది దీని వలన యూరియా అధికంగా వాడటం వలన భూములు ఆమ్ల నెలలుగా మారుతవి. అదే విధంగా నానో యూరియా వాడకం గురించి రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్ రైతులకు వివరించటం జరిగింది.
Mission Bhageeratha water | మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని పలుమార్లు పంచాయతీ కార్యదర్శి అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని లింగారెడ్డిపల్లి గ్రామస్తులు సోమవారం పంచాయతీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు.
ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరుపుకోవాలని రాయపోల్ ఎస్సై మానస ప్రజలకు సూచించారు. ఆదివారం గ్రామ విపిఓతో కలిసి రాయపోల్ మండల కేంద్రాన్ని సందర్శించారు.
Mother in law Murder | సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని పెద్దమాసాన్ పల్లికి చెందిన తాళ్ల వెంకటేష్ అదే గ్రామానికి చెందిన తాళ్ల కర్ణాకర్కు రూ.1,30,000 అప్పుగా ఇచ్చాడు. అదే విధంగా పౌల్ట్రీ ఫామ్ వ్యాపారం, వ్యవసాయం చేసి రూ.22 లక�
Farmers | రైతు సంఘంలో సభ్యత్వం కోసం రైతులు ముందుకు రావాలని తొగుట మండలంలోని రైతులు రూ.2000 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని తొగుట ఎఫ్పీసీ చైర్మన్ జీడిపల్లి రాంరెడ్డి కోరారు.