Rythu Bheema |రాయపోల్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కొత్తగా పాస్ బుక్కులు పొందిన రైతులు రైతు బీమా దరఖాస్తు కోసం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులకు గానీ.. నేరుగా మండల రైతు వేదిక కార్యాలయంలో సంప్రదించాలని పేర్క
Main Road | వర్షం కురిస్తే గుంతల గుండా వెళ్తే ప్రయాణికులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్లు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రోడ్డు అద్వానంగా మారింది.
Raksha Bandhan | సోదరుడు, సోదరి మధ్యలో ఉన్న ప్రేమ, బాధ్యత అనుబంధాన్ని సూచించే గొప్ప పండుగే రాఖీ అని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. తెలంగాణలో కులమతాలకు అతీతంగా సోదర భావంతో జరుపుకునే పండుగల్లో ఇదొక గొప్ప పండ
hand writing | చేతిరాత మనిషి మనసును అదుపులో ఉంచుతుంది. నిర్మాణాత్మకంగా ఆలోచింపజేస్తుందని.. స్వయం క్రమశిక్షణను పెంపొందింపచేస్తుందని ప్రముఖ చేతిరాత నిపుణుడు ఎజాస్ అహ్మద్ పేర్కొన్నారు.
Nano Urea | నానో యూరియా వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని దౌల్తాబాద్ మండలం శౌరీపూర్ గ్రామంలో మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్ రైతులకు అవగాహన కల్పించారు. నానో యూరియా మొక్కలలో పచ్చదనం, చురుకైన పె�
COtton Crop | వ్యవసాయ అధికారుల సూచన మేరకు పత్తి పంట వేసుకొని ఆర్థికంగా లాభాలు పొందాలని శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ పల్లవి పేర్కొన్నారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, ప్రత్తి పంటలో ఆశించే రసం పీల్చే పురుగులను ని�
Fire Station | దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ లేనందున ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైర్ స్టేషన్ దౌల్తాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో గజ్వేల్, సిద్దిపేట దుబ్బాక పట్టణాలలో మాత్రమే అందుబాటులో ఉండడం వలన ఎక్క�
Urea | రైతులు కొనుగోలు చేసే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులకు కచ్చితంగా రైతులకు రసీదులు ఇవ్వాలని ఏడీఏ బాబు నాయక్ స్పష్టం చేశారు. యూరియా కొరత లేదని ఎప్పటికప్పుడు కొరత లేకుండా రైతులకు ఆగ్రోస్ కేంద్రాల ద్వారా �
Indiramma Houses | మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తొందరగా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని కోరారు. బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేసిన వారికి వెంటనే లక్ష రూపాయల బిల్లు మంజూరు చేయడం జరుగుతుందని త�
MLA kotha Prabhakar Reddy | కేవలం నాలుగేళ్లలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మొదలుకొని కొండపోచమ్మ ప్రాజెక్టు వరకు పనులు పూర్తి చేయడం జరిగిందని, రేవంత్ సర్కార్ మాత్రం రెండేళ్లలో పూచిక పుల్ల�
MLA Kotha prabhakar reddy | నేడు ప్రతి ఒక్కరి సంపాదనలో సింహభాగం విద్య, ఆరోగ్యానికి కేటాయిస్తున్నా.. నాణ్యమైన విద్య అందడం లేదన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రభుత్వాలు ఎన్ని మారినా విద్య, ఆరోగ్య వ్యవస్థలో
చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్ కళాశాలలో 16 గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జి. స్నేహలత తెలిపారు.