leopard | చిరుత పులి అడుగుజాడలు కనిపించలేదని, చిరుత పులి సంచరించే ప్రాంతంలోకి ఎవరు వెళ్ళొద్దన్నారు రాయపోల్ ఫారెస్ట్ అధికారులు. రాత్రి సమయంలో రైతులు పంట పొలాల వద్దకు ఒంటరిగా వెళ్ళవద్దని సూచించారు.
BRS Party | ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోతుందని ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని తిరుమలాపూర్ హైమద్ నగర్ పాఠశాలను తనిఖీ చేశారు.
Steel bank | హుస్నాబాద్ మున్సిపాలిటి ఏర్పాటు చేసిన స్టీల్బ్యాంకును తెరిచి అవసరమైన వారికి స్టీల్ వస్తువులను కిరాయికి ఇవ్వాల్సి ఉండగా ఇలా తాళం వేసి నిర్వహణను గాలికి వదిలేశారు.
Panchayat Secretary | సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రానికి చెందిన ఏటి బాబు సిద్దిపేట రూరల్ మండలంలోని రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. పంచాయతీ కార్యదర్శి బాబు భార్య జ్యోతి అంగ�
Hymavathi | ఇంజనీరింగ్ ఏజెన్సీ నిర్వహించే అన్ని పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి. అత్యవసర తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తానని.. కావాల్సి�
Social Media | అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ మాటలు నమ్మవద్దు. సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుంది. మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు దౌల్తాబాద్ ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్.
Collector Rahul ra| | మెదక్ జిల్లాకు 2500 ఎకరాల లక్ష్యం కేటాయించగా, ఉద్యాన శాఖలో అధికారుల కొరత ఉన్నందున, గత 15 రోజుల క్రితం ప్రతీ ఏఈవో వారీగా 30 ఎకరాల చొప్పున లక్ష్యంగా కేటాయించడం జరిగిందన్నారు కలెక్టర్ రాహుల్ రాజ్.
Oil balls | ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లపై నీరు నిల్వ ఉంటుందని, అదే విధంగా మురుగు కాల్వలలో మురుగునీరు ఉండడం వల్ల దోమలు వాటిని ఆవాసంగా మలుచుకోనున్నట్లు రేబర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి మాధవ్జాదవ్
MLA Kotha Prabhakarreddy | దండు నర్సయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పేద కుటుంబం కావడంతో చికిత్స కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక పార్టీ నాయకులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్ట
Mission Bhageeratha | మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో 7వ వార్డు మెయిన్ రోడ్డు సమీపంలో గ్రామానికి మంచి నీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ పైపులైన్ లీకై అక్కడి గుంతలో చెత్తా చెదారం పేరుకపోయి మురుగునీరుగా మారుతుంది.
Stray Dogs |ప్రతి రోజు ప్రధాన రోడ్లపై కుక్కలు గుంపులు గుంపులుగా ఉండడంతో చిన్నారులకు భయంగా ఉంది. కుక్కలు ఎప్పుడు కరుస్తాయోమోనని భయాందోళనకు గురవుతున్నారు. రాయపోల్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్దనే ఈ పరిస్థితి ఉం
Cleanliness | వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు రేబర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి మాధవ్జాదవ్. ఇంటి చుట్టూ నీరు నిల్వలేకుండా చూసుకోవాలన్నారు.