Harish Rao | రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హనుమాన్ జయంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ ఆ హనుమంతుడి అనుగ్రహం లభించాలని హరీశ్రావు కోరారు. ఈ మ
Telangana | కాంగ్రెస్ పార్టీ 100 రోజుల వైఫల్యాలపై రైతులు పోస్టు కార్డు ఉద్యమం ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిద్దిపేట రైతులు లేఖలు రాశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజాస్వామ్య పంథ
KCR | సిద్దిపేట : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి స్వగ్రామం చింతమడకలో ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ దంపతులను ఆహ్వానించారు.
BRS Party | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, అక్రమ అరెస్ట్ అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మండిపడ్డారు. కవిత అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార�
Komuravelli Mallanna | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దీంతో ఈ కార్యక్రమ
Harish Rao | సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు 800 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో శుక్రవారం జరిగింది.
Aryajanani - Siddipeta | సిద్దిపేట పట్టణంలోని స్థానిక విపంచి ఆడిటోరియంలో రామకృష్ణ మఠం హైదరాబాద్ కు చెందిన ఆర్యజననీ సంస్థ ఆధ్వర్యంలో గర్భిణులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హర
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. క్షేత్రంలో గత ఆదివారం పట్నం వారం నేత్రపర్వంగా జరిగింది. ఈ ఆదివారం(నేడు) లష్కర్ వారానికి సికింద్రాబ�
Harish Rao | రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటేనే పతంగులు ఎగురవేస్తారని, ఆ పతంగులకు దారం ఆధారమైతే, పిల్లలకు తల్లిదం
గృహలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం వివిధ గ్రామాల మహిళలు బైఠాయించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయకసాగర్ రిజర్వాయర్ కట్టమీద రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి 33 జిల్లాలకు చెందిన 200 మంది సైక్లింగ్ క్రీడాకారులు �
Harish Rao | రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అదేవిదంగా పారుపల్లి వీధిలో గల పాత �
Mla Harish Rao | బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ కూడా అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Mla Harish Rao) కోరారు.