చేర్యాల, ఆగస్టు 16 : ఈ నెల 23వ తేదీన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో కోరమీసాలు, ఇతర మొక్కుబడి వస్తువుల విక్రయ హక్కుల కోసం సీల్డు టెండర్లు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ మంగళవారం తెలిపార�
సిద్దిపేట : 70 ఏండ్లలో సాధించని అభివృద్ధిని ఏనిమిదేండ్లలో తెలంగాణ సాధించిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల వే
సిద్దిపేట : 75 వ స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. శనివారం అంబేద్కర్ సర్కిల్ నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకుకలెక్టర్ ప్ర
చేర్యాల, ఆగస్టు 10 : శుష్క ప్రియాలు..శూన్యహస్తలతో పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో యాత్ర బంద్ చేసుకొని.. కేంద్రం నుంచి న్యాయపరంగా తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకువస్తే �
సిద్దిపేట : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. మంత్రి స్వయంగా ఇంటింటికి తిరిగి జెండా ప్రా
మద్దూరు(ధూళిమిట్ట), ఆగస్టు08 : ఒకప్పుడు తీవ్ర కరువు ప్రాంతంగా ముద్రపడి తినడానికి తిండి లేని పరిస్థితులలో దుబాయి, బొంబాయిలకు ఈ ప్రాంత ప్రజలు వలస వెళ్లారు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. తెలంగాణ ప్రభుత్వం చ
చేర్యాల, ఆగస్టు 7 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని ఆదివారం భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులు ఉదయం నుంచి కురుస్తున్న ముసురును లెక్కచే
సిద్దిపేట : బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించిన దాఖలాలు లేవు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 60 వేల రూపాయలు ఇస్తే ఆ డబ్బులు బేస్మెంట్ కూడా సరిపోయేవి కావని వైద్య,ఆ�
చేర్యాల, ఆగస్టు 2 : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామానికి చెందిన కొయ్యడ వెంకటయ్య(51) అనే వ్యక్తి తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మంగళవారం చోటు చేసు
సిద్దిపేట : మొదటి గంట తల్లి పాలు బిడ్డకు పట్టిస్తే అది మొదటి టీకాతో సమానం అవుతుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల దినోత్సవానికి గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియం వేదికై�
చేర్యాల, జూలై 31 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్ష్రేతంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామ�
సిద్దిపేట జిల్లాలో మరో రెండు కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. కుకునూర్పల్లి, అక్బర్పేట-భూంపల్లి ఎక్స్ రోడ్ను కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త మం�
జిల్లాలో మరో రెండు మండలాలు పురుడు పోసుకున్నాయి. 16 గ్రామాలతో కుకునూరుపల్లి, 10 గ్రామాలతో అక్బర్పేట-భూంపల్లి ఎక్స్రోడ్ మండల కేంద్రాలుగా ఏర్పడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చ
చేర్యాల, జూలై 27 : టీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు పార్టీలో చేరుతున్న ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు సైనికుల వలే పని చేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచించారు. సిద్దిపేట జ