మద్దూరు(ధూళిమిట్ట), జూలై04: ఎలాంటి అనుముతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 33 టన్నుల రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామ శివారులో
చేర్యాల, జూలై 13 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తుల నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింద
బాయిలకాడ మీటర్లు పెట్టాలని రాష్ర్టాలపై కేంద్ర సర్కార్ ఒత్తిడి రూ.25 వేల కోట్లు పోయినా రైతులకు నష్టం రానియ్యలే రైతుబంధుతో అన్నదాతల ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందం ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీ
చేర్యాల, జూలై 1 : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఈ నెల 5వ తేదీన సీల్డు టెండర్లు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వ
సిద్దిపేట : ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పదో తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్ రావు అన్నారు. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా.. సి�
చిన్నకోడూర్ : రెండు వరుసల రింగురోడ్డు సిద్దిపేటకు వరం. రింగు రోడ్డు సిద్దిపేట మెడలో హారంలా ఉంటుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం జిల్లాలోని చిన్నకోడూర్ మండల కేంద్రంలో ఆర్అండ్ బీ
సిద్దిపేట అర్బన్, జూన్ 27: సిద్దిపేట మం డలం మిట్టపల్లి ఆంజనేయ స్వామి ఆలయం లో వెయ్యేండ్లనాటి అధికార నంది విగ్రహాన్ని గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ సోమవారం తెలిపా�
జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన వచ్చింది. జ్యుడీషియల్, పోలీస్ శాఖలు ముందస్తు అవగాహన ఫలించింది. ఆదివారం ఉదయం సిద్దిపేట కోర్టులో జిల్లా జడ్జి రఘురాం నేతృత్వంలో లోక్ అదాలత్ను నిర్వహించారు. జాతీయ అదా
సిద్దిపేట అభివృద్ధికి బాటలు వేస్తు న్నామని, అన్నిరంగాల్లో పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని 36వార్డులో రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర�
చేర్యాల, జూన్ 5 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో క్షేత్రం రద్దీగా మారింది. సుమారు 15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వా
సిద్దిపేట : యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఆత్మవిశ్వాసంతో చదివి మీ లక్ష్యాన్ని చేరుకోవాలి. తలవంచి చదివితే తలెత్తుకొనే రోజులు వస్తాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట బీ�
చేర్యాలకు చెందిన నలుగురు యువకులు సోషల్ మీడియా ద్వారా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థపెరిగి ప్రపంచమే కుగ్రామంగా మారిన తరుణంలో ఎవరి పనిలో వారు బిజీ, బిజీగా గడుపుతున్న క్రమంలో చేర్యా
హుస్నాబాద్, జూన్ 24: రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యరక్షణ కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ తెలిపారు. శుక్రవారం హుస్నాబాద్ సర్కారు దవాఖానలో ఇన్పే�
మద్దూరు(ధూళిమిట్ట), జూన్2 1: పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృత్యువాత పడిన సంఘటన సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం తోర్నాలలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్న�
హుస్నాబాద్, జూన్ 21 : కొన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. వారి ఉచ్చులో పడి భూ నిర్వాసితులు నష్టపోవద్దని హుస్నాబాద్ �