సిద్దిపేట : యోగాను దినచర్యలో భాగంగా చేసుకొని దీర్ఘాయుష్షును పొందాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. సిద్దిపేట పట్టణం కొండా భూదేవి గార్డెన్ల�
సిద్ధిపేట : నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో సిద్ధిపేట పట్టణం కొండా భూదేవి గ
ఆర్మీ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ను రద్దు చేయాలని సిద్దిపేటలో సోమవారం టీఆర్ఎస్ విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షుడు మహిపాల్గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించార�
సిద్దిపేట అర్బన్, జూన్ 20 : ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల నుంచి
జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి జోరుగా సాగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తూ, క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. దీంతో కాలనీలు, వీధులు �
కేంద్ర ప్రభుత్వం ఆర్మీ నియామకాల్లో చేపట్టిన అగ్నిపథ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో నియామకాలు చేపట్టాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు దాసరి కళావతి డిమాండ్ చేశారు.శుక్రవారం పట్టణంలో పాత బస్టాండ�
సకల సదుపాయాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్నగర్లో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేద లకు అందించిందని, ఇక్కడ పచ్చని చెట్లు, విశాలమైన రోడ్లు.. సుందరంగా ఉన్నాయని, కాలనీ ఇలాగే ఎప్పటి
ధరణి ఆధారిత భూసమస్యలను త్వరితగతిన పరష్కరించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. ములుగు తహసీల్ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్ట్ కింద జరుగుతున్న భూరికార్డుల పరిశీలనను శుక్రవారం ఆయన పరిశీలిం
అక్కన్నపేట, జూన్ 16 : సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్ట్ ట్రయల్ రన్ వెంటనే ప్రారంభించాలని కోరుతూ అక్కన్నపేట మండలంలోని గొల్లకుంట రైతులు గురువారం అక్కన్నపేట మండల కేంద్రంలో రైతు దీక్ష చేపట్టారు.
రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీ గౌరవెల్లి ప్రాజెక్ట్టును అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. గౌరవెల్లి రిజర్వాయర్ సంఘటనపై బుధవారం సిద్దిపేట మార్కెట్ �
చేర్యాల, జూన్15 : దేశంలోని అన్నిరాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకపోతుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా �
సిద్దిపేట, జూన్ 15 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎనిమిది సంవత్సరాల కాలంలోనే దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా అభివృద్ధి సాధించింది. మార్కెటింగ్ వ్యవస్థలో రిజర్వేషన్స్ తెచ్చిన ఘనత సీఎం �
సిద్దిపేట : వంద శాతం రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ములుగులోని ఫారెస్ట్ కళాశ�
నర్మెట, జూన్ 13 : జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలోని కాంగ్రెస్, బీఏస్పీ, ఎమ్మార్పీఎస్లకు చెందిన సుమారు 150 మంది కార్యకర్తలు సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగి�
సిద్దిపేట : ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించే లక్ష్యంగా విధులు నిర్వహిస్థానని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న పాట�