హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోఎల్అండ్టీ కన్స్ట్రక్షన్ కంపెనీ, న్యాక్ సంయుక్త ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల కోసం శిక్షణా శిబిరాన్ని 3 నెలల్లో ప్రారంభించనున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ�
సిద్దిపేట : భవన నిర్మాణ కార్మికులు అంటే.. దేశాభివృద్ధికి పునాది రాళ్ల వంటి వారిని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని కొండా భూదేవి గార్డెన్స్లో జరిగిన భవన నిర్మాణ కా�
సిద్దిపేట : కొత్త కాలనీల ఏర్పాటుతో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడం సహజమే. ఆయా కాలనీల్లో మౌలిక వసతులను దశల వారీగా కల్పిస్తూ.. టీహెచ్ఆర్ కాలనీ అభివృద్ధికి సహకరిస్తానని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
వానకాలం సాగు జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. రైతులు ఏయే పంటలు సాగు చేశారు? ఎంత విస్తీర్ణంలో వేశారు? అనే వివరాలను క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ సేకరించే పనిలో నిమగ్నమైంది. సాగు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ల
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన గాదగోని చక్రధర్ గౌడ్, కనకలక్ష్మి తనకున్న 10ఎకరాల భూమికి రైతుబంధు పథకం ద్వారా వచ్చిన డబ్బులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్కు గు�
చేర్యాల, జూలై 21 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో గురువారం నిర్వహించిన సీల్డు టెండర్లు ఖరారైనట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. స్వామి వారి ఆలయానికి సంబంధించిన పాలు, పెరుగు, కూరగాయలు, స్వామి, అ
పట్టణంలో అవసరమైన చోట్ల రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన డీఎంహెచ్వోతో కలిసి వెల్నెస్ సెంటర్ తనిఖీ నర్సింగ్ కళాశాల మొదట
మద్దూరు(ధూళిమిట్ట), జూలై20 : గ్రామాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం మద్దూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంప
సిద్దిపేట : సిద్దిపేట నూతన నర్సింగ్ కళాశాలను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం సందర్శించారు. మొదటి బ్యాచ్ నర్సింగ్ విద్యార్థులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. నర్సింగ్ తరగతి గదులు సందర్శించి వి�
సిద్దిపేట : సిద్దిపేటను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. సిద్దిపేటను శుద్ధిపేటగా మార్చుకున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం �
సిద్దిపేట అర్బన్, జూలై 18 : ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్ర�
మాతృత్వం.. మాటలకు అందని ధీరత్వం. గర్భం దాల్చింది మొదలు ప్రసవం వరకు స్త్రీ పెద్ద పోరాటమే చేస్తుంది. బిడ్డను క్షేమంగా ఈ లోకంలోకి తీసుకొచ్చే రోజున మరో జన్మ ఎత్తుతుంది. ఈ క్రమంలో తల్లి కడుపుపై కత్తి పెట్టకుండ�
ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు ప్రజలకు అందించే వైద్య సేవలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో ఉత్తమంగా నిలిచినటువంటి ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రా లు, జిల్లా దవాఖాన, 4 సబ్సెంటర్లు కాయకల్ప అవార్డులకు ఎంపికైనట్లు �
ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. ఈసారి 40లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, ఆ దిశగా అధికార యంత్రాంగం కృషిచేస్తున్నది. ఇప్పటికే శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించింది. తేలిక�
జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృత్తమై ఉంది. ముసురు అలుముకుంది. జిల్లా సరాసరి 7.5 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ములుగు మండలంలో 38మి.మీ వర్షం పడింది. అత్యల్�