రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలకు నారాయణరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో జలవనరులు పొంగిపొర్లుతున్నాయి. నారాయణరావుపేటలోని పెద్దచెరువు, గుర్రాలగోంది గ్రామంలోని పెద్దరాయిని చెరువు, మాటిండ్ల గ్రామ
“కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదేండ్ల కింద చెరువులో నీళ్లు గుంజుకుపోయేవి. బోర్లు వేసి, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి చెరువులు నింపేవారమని, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని కాలంతో పని లేకుండా,
వర్షాకాలంలో ఒక పక్క వాన ప డు టతుంటే, మరో పక్క వేడివేడి బొగ్గులపై కాల్చిన మక్కకంకి తిం టుంటే ఆ మజానే వేరు. ఈ కాలంలో మొక్కజొన్న పొత్తులు బాగా దొరుకుతాయి. మొక్కజొన్నను కాల్చుకుని తిన్నా, ఉడకబెట్టి తిన్నా, పాప్
సిద్దిపేట కమాన్, సెప్టెంబర్ 7 : స్వచ్ఛ, ఆరోగ్య సిద్దిపేటకు ప్రజలందరూ సహకరించాలి. నిత్యం అరగంట నడవడంతో పాటు, యోగా చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారని.. ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ�
సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంటు సరఫరాపై విమర్శలు చేసే కాంగ్రెస్, బీజేపీ నేతలను సిద్దిపేట చెరువులో ముంచాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బుధవారం మంత్రి జిల్లాలోని నంగునూర్ మం�
చేర్యాల, సెప్టెంబర్ 6 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని మంగళవారం తెలంగాణ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వ
చేర్యాల, సెప్టెంబర్ 4 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులతో పోటెత్తింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నార
సిద్దిపేట : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆటోలో నుంచి జారిపడి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన దుబ్బాక మండలంలోని దుబ్బాక -లచ్చపేట రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..దుబ్బాక �
కోహెడ, ఆగష్టు 30 : సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన జెట్టి మురళి (35) అనే వ్యక్తి సోమవారం రాత్రి విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. సొంత ఇళ్లు నిర్మించుకుంటున్న మురళి ఇంటి వద్ద విద్యుత్ వైర్ల�
సిద్దిపేట : రూపాయి ఖర్చు లేకుండా..మీ చెమట చుక్క పడకుండా.. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి పేదలకు అందిస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా లోని గజ్వేల్ మండలం బెజగామ గ్రామంల�
సిద్దిపేట : రాబోయే రోజుల్లో సిద్దిపేటలో అన్ని క్రీడలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. త్వరలోనే 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ను అందుబాటులోకి తేన
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్కు ప్రారంభోత్సవం చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సిద్ధిపేట పో�
ఉచితాలు వద్దంటూ కేంద్రం తప్పుదారి ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉచిత పథకాలు వద్దంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్
Minister Harish rao | రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి పైరవీలకు తావులేకుండా ప్రతి పేదోడికి ఇళ్లు అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా