కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలోని పుర వీధుల్లో తోపుడు బండ్లను తొలిగించారు. దీంతో స్వామివారి పురువీధులు విశాలంగా మారడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మల్లన్న ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్గా రెండ�
కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ ప్రభావిత గ్రామాల్లో మిగిలిపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరించి, నిర్మాణానికి సహకరించిన ప్రజలకు న్యాయం చేస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. బుధవారం కలె
తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నది. వ్యవసాయ మార్కెట్ల నిర్మాణం, గోదాములు, రైతు వేదికలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇలా అన్ని ఏర్పాటు చేస్తూ అండగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్, మంత�
సీఎం కేసీఆర్కు మేధాశక్తి ఎక్కువ. చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండేవారు. పాఠశాల స్థాయిలో చదువు చెప్పిన గురువులు అంటే ఆయన చాలా ప్రేమ, అభిమానం. కేసీఆర్కు చిన్నతనంలో తెలుగు వ్యాకరణం, భాషపై పట్టుసాధించారు. సీఎ�
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయడాన్ని సబ్బండ వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్తుండడంపై అందరూ హర్షిస్తున్నారు. నేడు దసరా(విజయదశమి) పర్వదినం సందర్భంగా కేసీఆర్ నోటినుంచి జాతీయ
Minister Harish Rao | ఐదేళ్లలో 73శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్ధిపేట జిల్లాకేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో ఎస్టీయూ 75 వసంతాల వజ్రోత్సవ వేడుకల్లో
Minister Harish rao | స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత గంగపుత్రుల పంట పండిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి చేపలు తెచ్చుకునే వాళ్లమని, ఇప్పుడు చేపలను విదేశాలకు అందించే
Minister Harish Rao | అంబలి కేంద్రాల తెలంగాణ నుంచి ఎనిమిదేండ్లలో దక్షిణ భారత ధాన్యగారంగా తెలంగాణను మార్చుకున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
Minister Harish rao | వైద్య విద్యార్థుల కోసం అన్ని రకాల సదుపాయాల కోసం కృషి చేస్తున్నామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నిర్వహించిన మెడ్ఎక్స్పో
రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు పలు జిల్లాలకు వర్షసూచన హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్�