కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
minister harish Rao | తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. సిద్ధిపేట జిల్లా కుకునూర్పల్లి మండల కేంద్రంలో �
సిద్దిపేట పట్టణంలోని వేములవాడ కమాన్ వద్ద శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో సిద్దిపేటలోశ్రీకృష్ణ కాలచక్రం పేరిట నిర్వహిస్తున్న అయుత చండీ..ఆతిరుద్ర యాగం,
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలను డిసెంబర్ 18 నుంచి వచ్చే ఏడాది మార్చి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మల్లన్న కల్యాణ మహోత్సవం వచ్చ
Minister Harish rao | ఫిజికల్ టెస్ట్కు సన్నద్ధమవుతున్న పోలీస్ ఉద్యోగార్థులకు మంత్రి హరీశ్ రావు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఉద్యోగ సాధనలో కీలకమైన దేహ దారుఢ్య పరీక్షకు ప్రతిఒక్కరు తపనతో ప్రాక్టీస్ చేయాలని
Minister Harish rao | సిద్దిపేటలోని కొండపాకలో శ్రీ సత్యసాయి సంజీవని బాలల గుండె చికిత్స, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల మంత్రి హరీశ్ రావు ఆనందం వ్యక్తంచేశారు. దక్షిణ భారతదేశ ప్రజలకు ఉచితంగా
Minister Harish rao | గ్రూప్-4 ఉద్యోగాలకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. వాటిలో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం
రూ.882.18 కోట్లతో నిర్మించనున్న మెదక్-సిద్దిపేట జాతీయ రహదారి పనులను వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ఈ రహదారికి అవసరమైన భూసేకరణ పనులను వెంటనే పూర్�
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఆయన వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భ
వృద్ధులతోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ఆత్మీయ భరోసా కల్పించేందుకు ఆలన కేంద్రం (పాలియేటివ్ కేర్ సెంటర్)ను సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేశారు. మంత్రి హర
పాలకుడు ప్రజలను గౌరవించాలి. వారి అవసరాలను గుర్తించాలి. ఆపదలో ఆదుకోవాలి. అంతేగానీ పన్నుల రూపంలో ప్రజలపై భారం పెంచొద్దు. ప్రజల మనసెరిగిన నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్కు మంచి గుర్తింపు ఉంది. దేశ ప్రగతిని �