‘గౌరవెల్లి నిర్వాసితులకు దండం పెట్టి కోరుతున్నా.. రిజర్వాయర్ మిగులు పనుల నిర్వహణకు సహకరించండి.. ఎవరో చెప్పిన మాటలకు మీరు నష్టపోయి, మిగతా రైతులను నష్టపర్చకండి’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్
హరివరాసనం స్వామి విశ్వమోహనం.. శరణకీర్తనం.. స్వామి శక్తమానసం.. అంటూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం భక్తి పారవశ్యంలో మునిగితేలింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మైత్రి మైదానంలో అయ్యప్ప మహాపడిపూజ ని
గజ్వేల్లోని మురికినీరు మెరుగ్గా మారుతున్నది. మురుగు నీటికి శాశ్వత పరిష్కారం లభిస్తున్నది. సీఎంకేసీఆర్ ప్రత్యేక చొరవతో రూ.100కోట్ల వ్యయంతో యూజీడీ ట్రీట్మెంట్ ప్లాంట్ను ప్రారంభించారు. డిసెంబర్ చివ�
సిద్దిపేట రూరల్ మండలంలోని పెద్దలింగారెడ్డిలో ఆదివారం రాత్రి సుమారు 20 మంది రైతులకు చెందిన మోటార్ల వైరును ఎత్తుకెళ్లిన నిందితులను త్వరగా పట్టుకొని న్యాయం చేయాలని వైద్యారోగ్యశాఖ మం త్రి హరీశ్రావు పోలీ
తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధికి గజ్వేల్ పట్టణం మోడల్గా నిలుస్తుందని,సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చిత్రమిశ్రా అన్నారు. సోమ�
Minister Harish rao | మంచి భవిష్యత్తు ఉన్న పంట ఆయిల్పామ్ అని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎక్కువగా కష్టపడాల్సిన పనిలేదని, ఖర్చు కూడా తక్కువ అని, ఆదాయం మాత్రం అధికంగా ఉంటుందని చెప్పారు.
చిట్టి మెదడుకు గట్టి పదును పెట్టి విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు అద్భుతంగా ఉన్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆనందం వ్యక్తం చేశారు.
దేశంలో మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నదని, స్వచ్ఛందంగా పనిచేసే సంస్థలను అధికార పార్టీలు తమ సొంతానికి వాడుకోవడం ప్రజాస్వా�
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం, సృజనాత్మకతను వెలికి తీసి నూతన ఆవిష్కరణలకు నాంది పలికేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడుతాయని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్న�
అయుత చండీ, అతిరుద్ర యాగాలతో సిద్దిపేట పునీతమైందని, ఇది చాలా అపురూపమైన అవకాశమని, సిద్దిపేట ప్రజలు అదృష్టవంతులని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో నిర్వహిస్తున�
నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్కు 50 పడకలతో కూడిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రభు త్వం మంజూరు చేసిందని, అన్ని హంగులతో భవన నిర్మాణం కూడా త్వరలో పూర్తవుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ �
అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఈ నెల 11 నుంచి 15 వరకు జరిగే జాతీయ స్థాయి ట్రాక్ సైక్లింగ్ పోటీలకు జిల్లా సైక్లింగ్ విద్యార్థులు ఎంపికైనట్లు అసోసియేషన్ అధ్య క్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, వెంకటనర్సయ్య తె
దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( ఈసీఐఎల్) సంస్థ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా 2022-2023 ఆర్థిక
‘నమస్తే తెలంగాణ’ సౌజన్యంతో సిద్దిపేటలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం వద్ద ఏర్పాటు చేసిన లైబ్రరీని సోమవారం ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.