పోక్సో కేసులో ఒకరికి రెండేండ్ల జైల్ శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్సై శ్రీధర్గౌడ్ తెలిపారు. తొగుట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన అయ్యవారి విజయ్, అదే గ్రామానికి చెం�
మా ప్లాట్లను కబ్జా చేసి మళ్లీ లేఔట్ వేసి అమ్ముతున్నారని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం పటాన్చెరు మండలం రామేశ్వరంబండ గ్రామంలోని స్నేహ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్య�
కావాల్సిన బ్రాండ్ మద్యం తక్కువ ధరకు దొరుకుతుండడంతో మద్యం ప్రియులు ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదనుగా భావించి గోవా మద్యాన్ని జహీరాబాద్ మీదుగా హైదరాబాద్కు నిత్యం తరలిస్తూ అక్రమ వ్యాపారానిక�
మండలంలోని తీగుల్నర్సాపూర్ ప్రసిద్ధ కొండపోచమ్మ దేవాలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. గురువారం ఆలయం వద్ద వేలం పాటు నిర్వహించగా, రూ.54.55లక్షల ఆదాయం సమకూరింది. సర్పంచ్ రజిరమేశ్, కొండపోచమ్మ దేవాలయ
జనవరి మొదటి వారంలో ‘మనఊరు-మనబడి’లో భాగంగా అభివృద్ధి చేసిన పాఠశాలలను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సిద్దిపేట నియోజకవ
సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి ఏర్పాటైన ములుగు ఉద్యానవన వర్సిటీ అచిరకాలంలోనే దేశంలో గొప్ప విద్యాసంస్థగా పేరుగాంచింది. పంటల ప్రయోగాలకు కేంద్రంగా మారింది. ఆధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ ఉద
తెలంగాణ సాధించుకొని ప్రభుత్వం బీఆర్ఎస్ పాలన చేపట్టాకే గిరిజన బతుకులు మారాయని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం సిర్గాపూర్లో ఎస్టీ గురుకులం పాఠశాల, కళాశాల నూతన భవన సముదాయాన్
తెలంగాణపై బీజేపీ సర్కారు కక్షసాధింపు ధోరణిని నిరసిస్తూ నేడు అన్ని జిల్లాకేంద్రాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో రైతు మహాధర్నా చేపట్టనున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
స్వయంభూగా వెలిసిన రేజింతల్ సిద్ధి వినాయకుడు భక్తులకు అభయహస్తం అందిస్తూ కొంగు బంగారంగా మారాడు. కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల పాలిట ఇలవేల్పుగా మారాడు. స్వామి 223వ జయంతి ఉత్సవాలు ఈనెల 24వ తేదీ నుంచి 28 వరకు ఘన
సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 582 మంది అభ్యర్థులకు పరీక్షలు ఉండగా, 451మంది అభ్యర్థులు హాజరయ్యారు. 131 మంది అభ్యర్థులు గైర్హా�
“మనోహరాబాద్ - కొత్లపల్లి రైల్వే ఏర్పాటుకు కావాల్సిన మొత్తం భూసేకరణ, అయ్యే ఖర్చులో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందనే అగ్రిమెంట్కు అనుగుణంగా ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు చేశాం.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ‘ఇంద్రకీలాద్రి’ గుట్టపై వెలిసిన మల్లికార్జునస్వామి కల్యాణోత్సవానికి సిద్ధమయ్యాడు. ఆలయంలోని తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 10.45 గంటలకు మల్లికార్జున �
హుస్నాబాద్ పట్టణంలో ఇంకా అంసపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను సత్వరంగా పూర్తి చేయాలని అధికారులను అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ ఆదేశించారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణ శివారులో నిర్మిం
ఆ బడిలోని బాలికలు అక్షర సేద్యంతో పాటు వ్యవసాయం చేస్తున్నారు. పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగంతో కలిగే ఎన్నో అనర్థాలపై బడిలో టీచర్ చెప్పిన పాఠాన్ని ఒంట పట్టించుకున్న ఆ బాలికలు, తమ విద్యాలయాన్నే వ్యవస