భావితరాలకు అష్టకాల నరసింహ రామ శర్మ జీవిత చరిత్ర మార్గదర్శకం కావాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మృతి అవధానానికి, ఆధ్యాత్మిక సాహిత్య రంగాలకు తీరని లోటని చెప్పారు.
Minister Harish Rao | రంగనాయక్ సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్ధిపేట పట్టణ శివారు ఎల్లమ్మ ఆలయం వద్ద నుంచి ఇల్లంతకుంట రోడ్డు విస్తరించనున్నారు. మొదటి వ�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జునస్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆల య ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయ
ప్రజారవాణా సంస్థ ఆర్టీసీ నమ్మకానికి మారుపేరుగా నిలుస్తున్నది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ అందరి మన్నలు అందుకుంటూ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నది. అందుకు సిద్దిపేట ఆర్టీసీ ఒక
రెండో విడత కంటివెలుగు కార్యక్రమం జిల్లాలో గురువారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మర్కూక్ మండలం అంగడి కిష్టాపూర్లో అధికారికంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జడ్ప
ఆయిల్పామ్ మొక్కలకు తొలి దశలో వచ్చే పూల గుత్తులను తొలిగించుకోవాలని సిద్ద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ సూచించారు. గురువారం మర్కూక్లో రైతు జీవన్రెడ్డి ఆయిల్పామ్ తోటను మండల వ్యవసాయ అధి�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో సర్వం సిద్ధం చేశారు. డివిజన్లోని హుస్నాబాద్,
నేటి నుంచి దుబ్బతండా తనదేనని, గ్రామస్తులు పంచిన ఆత్మీయత మరువలేనిదని ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ అన్నారు. బుధవారం రాత్రి ధూళిమిట్ట మండలంలోని దుబ్బతండా పంచాయతీ పరిధిలోని చెలిమెతండాను ఆయన సందర్శించ�
జంతు సంక్షేమానికి ప్రతి పౌరుడు విధిగా నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని జూనియర్ వెటర్నరీ అసిస్టెంట్ �
‘బిడ్డా బాగా చదవి, మంత్రి హరీశ్రావు సార్ నమ్మకం, మా పేరు నిలబెట్టాలి’ అంటూ ఉత్తరం చదివి పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది �
పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర సాం స్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. 13 మంది లబ్ధిదారులకు రూ.10లక్షల సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులు మం జూరు కాగా, శుక్ర�