చేర్యాల పట్టణంలో రూ.9కోట్ల వ్యయంతో ప్రభుత్వ దవాఖాన భవన నిర్మాణానికి నేడు మంత్రి తన్నీరు హరీశ్రావు శంకుస్థాపన చేయనున్నారు. చేర్యాలలో 30పడకల దవాఖాన నిర్మాణానికి బీఆర్ఎస్ సర్కారు చర్యలు తీసుకుంటున్నది.
జిల్లావ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. జిల్లాలోని అన్ని మండలాల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజంతా చలితో జిల్లా ప్రజలు గజగజ వణుకుతున్నార�
Minister Harish Rao | పద్మశాలి సమాజం అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీర్రావు అన్నారు. సిద్ధిపేట జిల్లాకేంద్రంలోని వడ్డేపల్లి దయానంద్ గార్డెన్స్లో సిద్ధిపేట జిల్లా పద్మశాలీ సంఘం �
మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన హైస్కూల్ ఎదురుగా బట్టల, పండ్ల దుకాణాల్లో గురువారం తెల్లవారుజామున జరిగింది. ప్రమాదంలో సుమారు రూ.12 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్�
ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని వన్టౌన్ పీఎస్లో స్నేహిత హెల్ప్లైన్ సెంటర్, పోలీస్ హెల్త్ ప్రొఫైల్ (పోలీస్ ఆరోగ్
పేదవారి గుండెకు రక్షణగా వైద్య సేవలందిస్తూ సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. గుండెపోటు వచ్చిందంటే కార్పొరేట్ దవాఖానల్లో ప్రథమ చికిత్సకు రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కలిగి ఉండాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. గురువారం తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓటర్ల తు�
Siddipet | సిద్దిపేట పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణంలోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఎక్కువ కావడంతో పక్క
సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ సభ్యుడు దివంగత శెట్టె మల్లేశం కుటుంబానికి రూ.16.10 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్టు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. మల్లేశం ఇటీవల దారుణహత్యకు గురైన వ�
Minister Harish rao | సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి మంత్రి హరీశ్ రావు స్వర్ణ కిరీటం సమర్పించారు.