స్వయంభూగా వెలిసిన సంగారెడ్డి జిల్లా రేజింతల్ సిద్ధివినాయక స్వామి 223వ జయంత్యుత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం భా రీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని రంగురంగుల పూ లతో అందంగా అలంకరించారు. కంచ
మండలంలోని రేజింతల్ సిద్ధివినాయక స్వామి అలయాభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హారీశ్రావు అన్నారు. ఆలయ ప్రాంగణంలో డీఎంఎఫ్టీ పథకం కింద రూ. 2కోట్లతో చేపట్ట�
సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం నాలుగో రోజు మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1013 మంది అభ్యర్థులకు 886 మంది �
సాగుకు ముందే యాసంగి రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాలో వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. యాసంగి సాయం నేటినుంచి రైతుల ఖాతాల్లో పడనున్నది. ఎప్పటిలాగే ఎకరం నుంచి సాయం విడుదల చేయనున్నది. సంక్రాంతిలోపు రైతుల ఖ
దారుణ హత్యకు గురైన సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ శెట్టె మల్లేశం అంత్యక్రియ లు ఆయన స్వగ్రామం గుర్జకుంటలో మంగళవారం అశ్రునయనాల మధ్య జరిగాయి. అందరితో కలుపుగొలుపుగా ఉండే జడ్పీటీసీ మల్లేశం హత్యను గ్రామ
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా బీఎస్సీ పారామెడికల్ వైద్య, విద్యాకోర్సులు మంజూరైనట్లు ఆర్థిక, వైద్యారోగ్యశాఖలమంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడ
గజ్వేల్ ప్రాంతంలోని అడవులు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ అటవీశాఖ ట్రైనీ ఎఫ్ఆర్వోల బృందం కితాబిచ్చింది. గజ్వేల్ నియోజకవర్గంలోని సంగాపూర్, సింగాయపల్లి అటవీ ప్రాంతాలు, గజ్వేల్ అర్బన్ పార్కును కర్ణాటక�
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి హరీశ్రావు సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో కలియతిరిగి అన్ని విభాగాలను క్షుణ్నంగా పరిశీలించారు. అక్కడ రోగులతో ఆత్మీయంగా మాట్లాడార�
Siddipet | సిద్దిపేట జిల్లాలోని చేర్యాల జెడ్పీటీసీ శెట్టి మల్లేశంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రోజూలానే సోమవారం ఉదయం వాకింగ్కు వెళ్లిన ఆయనపై గుర్తుతెలియని
సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అభ్యర్థులకు శారీరక దేహ దారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రెండోరోజూ 765 మంది అభ్యర్థులకు 633 మంది అభ్యర్థులు హాజరుకాగా, 132 మంది గైర్హాజరయ్యారు
‘రైతుల ఓట్లతో రాజ్యమేలుతున్న ప్రధాని మోదీకి ఘోరీ క డుదాం.. తెలంగాణ ప్రాంత రైతులపై బీజేపీ కక్ష కట్టింది.. బీజేపీ అంటేనే రాబందుల పార్టీ.. ఆ పార్టీ నాయకులు ఇవాళ రైతాంగానికి సమాధానం చెబుతారు.. రైతులు కల్లాలు ని�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్ అమలు చేయడంతో కార్మిక రంగం తీవ్రంగా నష్టపోతున్నదని కేరళ కార్మిక, విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి ధ్వజమెత్తారు. శుక్రవారం సిద్ద�
గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను శుభ్రంగా ఉంచి, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఉండేలా తీర్చిదిద్దాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, డైరెక్టర్ హనుమంతరావు తెల�