నేటి నుంచి దుబ్బతండా తనదేనని, గ్రామస్తులు పంచిన ఆత్మీయత మరువలేనిదని ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ అన్నారు. బుధవారం రాత్రి ధూళిమిట్ట మండలంలోని దుబ్బతండా పంచాయతీ పరిధిలోని చెలిమెతండాను ఆయన సందర్శించ�
జంతు సంక్షేమానికి ప్రతి పౌరుడు విధిగా నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని జూనియర్ వెటర్నరీ అసిస్టెంట్ �
‘బిడ్డా బాగా చదవి, మంత్రి హరీశ్రావు సార్ నమ్మకం, మా పేరు నిలబెట్టాలి’ అంటూ ఉత్తరం చదివి పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది �
పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర సాం స్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. 13 మంది లబ్ధిదారులకు రూ.10లక్షల సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులు మం జూరు కాగా, శుక్ర�
గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టింది. పరిపాలనా సౌలభ్యంతో పాటు మారుమూల పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నూతన పంచాయతీలు ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందిస్తూ బీఆర్ఎస్ సర్కారు ప
60 ఏండ్ల పైబడిన వృద్ధ మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మహిళా స్వయం సహాయక గ్రూపుల్లో వారినీ కొనసాగించాలని నిర్ణయించింది. జిల్లాలోని ఆయా గ్రామాల్లో వృద్ధుల వివరా�
Road Accident | సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగదేవ్పూర్ మండలం మునిపడ మల్లన్న ఆలయం వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మునిగడప మల్లన్న గుడి మూలమలుపు వద్దనున్న
Minister Harish Rao | విద్యార్థుల తల్లిదండ్రులతో వారంలోగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సిద్ధిపేట కలెక్టరేట్లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎసెస్సీ ఉత్తమ ఫలిత
జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించని ప్రతికా స్వేచ్ఛ తెలంగాణలో ఉందని ఎమ్మెల్సీ, కవి, గాయకుడు గోరెటి వెంకన్న అన్నారు. పటాన్చెరులో నిర్వహిస్తున్
ఖోఖో ఆట అంటే ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ ఆడతాడు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దగోపులారం గ్రామానికి చెందిన ప్రదీప్. అందుకే ఆయన ఆ క్రీడాంశంలో సిసలైన ఆటగాడిగా ఆరితేరాడు! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరఫు�
రాష్ట్ర ప్రభుత్వం ధూళిమిట్ట ప్రజల ఆకాంక్షను గుర్తించి రెండేండ్ల క్రితం మండలంగా ఏర్పాటు చేసింది. మండలం ఏర్పాటు చేయడమే కాకుండా అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో ధూళిమిట్ట మండలం అభివృద్ధి
గతంలో ఎవరూ చేయని విధంగా రైతుల ముంగిటనే రాష్ట్ర సర్కారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సజావుగా సేకరించింది. జిల్లాలో 416 కేంద్రాల ద్వారా 90,083 మంది రైతుల నుంచి 3,62,479 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు